Bihar: భార్య, ముగ్గురు పిల్లలు హత్య.. అనంతరం భర్త ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోతీహరిలో భార్య, ముగ్గురు పిల్లలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భర్త ఇద్దుమియాన్. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు.. వారిని హత్య చేసి ఇంటి నుండి పారిపోయాడు. అయితే.. నిందితుడు ఇద్దును పట్టుకున్న వారికి మోతిహరి పోలీసులు రూ. 15,000 రివార్డు ప్రకటించారు. అందుకోసం నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చోట్లా గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. ఇద్దు ఇంతకుముందు సీతాపూర్లో నివాసముంటున్న తన మొదటి భార్యకు సంబంధించి ఇద్దరు పిల్లలను రైలు నుండి తోసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అయితే.. అందులో ఒక పిల్లవాడు మరణించగా.. మరొక పిల్లవాడు గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత.. గత రాత్రి తన రెండో భార్య అఫ్రీనా ఖాతున్, ముగ్గురు పిల్లలను తన ఇంట్లోనే గొంతు కోసి హత్య చేశాడు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇద్దు మియాన్ కుటుంబం 4 సంవత్సరాల క్రితం గ్రామానికి వచ్చి స్థిరపడింది. ఇద్దు తన కుటుంబాన్ని ఎందుకు చంపాడనేది ఇంకా వివరాలు తెలియలేదు. హత్య చేసిన అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. అయితే.. మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు ఎఫ్ఎస్ఎల్, డాగ్ స్క్వాడ్లతో ఇంట్లో సోదాలు చేశారు. అంతకుముందు ఇద్దూ తన పిల్లలను రైలు నుంచి తోసేసిన ఘటనలో జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలై బయటికి వచ్చాక కుటుంబ సభ్యులందరినీ దారుణంగా హతమార్చి, ఆపై రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కుటుంబ కలహాల కారణంగానే ఇద్దు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య ఘటనపై వివరాలు ఇంకా తెలియరాలేదు.. విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!