World Cup 2023: వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఇవే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో వారం రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్కు చేరుకోగా.. వార్మప్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభించాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్కు ఇండియా ఆతిథ్యమిస్తుండటం విశేషం. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ కూడా మొదలైంది. కొందరు క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్లను తెలిపారు. అయితే వారందరు ఎంచుకున్న దానిలో టీమిండియా ఉండటం విశేషం.
వన్డే ఫార్మాట్లో గత కొన్ని నెలలుగా భారత జట్టు బాగా ఆకట్టుకుంది. అటు ఆసియా కప్ 2023 టైటిల్ను గెలుచుకున్న తర్వాత.. ఆస్ట్రేలియాతో సిరీస్ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్-1 స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ కప్ స్వదేశంలో జరుగుతుంది కావున భారత్ కు అనూకూలిస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో సెమీ ఫైనల్కు చేరుకోవడంలో భారత జట్టు విజయం సాధిస్తుందని అంటున్నారు.
Also Read
- Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
Soaked Peanuts: నానబెట్టిన వేరుశెనగలతో లాభాలెన్నో.. వీటితో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్..!
10 మంది క్రికెట్ దిగ్గజాలు సెమీ-ఫైనల్కు ఏ జట్లు వెళ్తాయో చెప్పారు.
గౌతమ్ గంభీర్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
ఇర్ఫాన్ పఠాన్ – ఇండియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
ముత్తయ్య మురళీధరన్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్
ఆరోన్ ఫించ్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్
సంజయ్ మంజ్రేకర్- ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్
క్రిస్ గేల్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్
రాబిన్ ఉతప్ప – ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్
సునీల్ గవాస్కర్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
జాక్వెస్ కల్లిస్ – ఇండియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
షేన్ వాట్సన్ – ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్
Palla Rajeshwar Reddy: జనగామలో పల్లా వర్గమో, మరో వర్గమో లేదు, మనమంతా కేసీఆర్ వర్గం..
ఇకపోతే.. ఈ 10 మంది క్రికెట్ దిగ్గజాలలో ఐదుగురు మాత్రమే పాకిస్తాన్ సెమీ-ఫైనల్కు చేరుతుందని తెలిపారు. ఇందులో షేన్ వాట్సన్, క్రిస్ గేల్, రాబిన్ ఉతప్ప, ముత్తయ్య మురళీధరన్, ఆరోన్ ఫించ్ పేర్లు ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పేర్లు ఎక్కడా కనిపించలేదు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?