Iran Execution: ఇజ్రాయెల్ గూఢచారికి ఇరాన్ గడ్డపై ఉరిశిక్ష
- మొస్సాద్కు రహస్యాలు చేరవేసినట్లు నిర్ధారణ
- కురుష్ కీవాని అనే వ్యక్తికి మరణశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Execution: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలతో కురుష్ కీవాని అనే వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని విదేశీ శక్తులకు చేరవేసినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
READ ALSO: North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో ఆ 0.07% వ్యతిరేకులు?
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
నేరారోపణలు ఏమిటంటే..
కురుష్ కీవానిపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే.. ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ ఏజెంట్గా వ్యవహరిస్తూ ఇరాన్ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించడం, ఇరాన్ భద్రతా రంగానికి చెందిన అత్యంత కీలకమైన, రహస్య సమాచారాన్ని శత్రు దేశానికి అప్పగించడం, ఇరాన్లోని అత్యంత సున్నితమైన, నిషేధిత ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను తీసి, వాటిని మొస్సాద్కు పంపడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
చట్టపరమైన చర్యలు
కీవాని అరెస్టు అనంతరం విచారణ చేపట్టిన దిగువ కోర్టు, అతను దేశద్రోహానికి పాల్పడినట్లు నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును నిందితుడు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు అన్ని సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దిగువ కోర్టు తీర్పునే సమర్థించింది. చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత, జైలు అధికారులు అతనికి ఉరిశిక్షను అమలు చేశారు. ఇజ్రాయెల్ లేదా ఇతర విదేశీ సంస్థల కోసం గూఢచర్యం చేసే వారిపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది.
READ ALSO: 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!
తాజావార్తలు
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!