Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేడు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఉదయం 11 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.. ఈ సమావేశానికి హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు..
నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఉదయం 9 గంటలకు రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్..
నేడు గుంటూరులో పర్యటించనున్న పీసీసీ చీఫ్ షర్మిల.. గుంటూరు ఆటోనగర్ నుండి శ్యామల నగర్ గేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు.. అనంతరం మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో, ఉమ్మడి గుంటూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్న షర్మిల..
తూర్పుగోదావరి జిల్లాలో నేటితో ముగియనున్న భువనేశ్వరీ మూడు రోజుల పర్యాటన.. ఈ సాయంత్రం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు పయనం..
నేడు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.. అనంతరం వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు మదనపల్లెలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన.. నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సమావేశం.. మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ నిసార్అహ్మద్ అధ్యక్షతన జరగనున్న సమావేశం.
నేడు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కలెక్టర్ దినేష్ కుమార్, హాజరుకానున్న మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..
నేడు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
నేడు గిద్దలూరు లోని పాతాళ నాగేశ్వరస్వామి ఆలయంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం..
నేడు కొండేపిలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో విసృత స్దాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య..
నేడు తాళ్లూరు మండలం గుంటి గంగ వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి వైసీపీ ఇంచార్జీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అనంతరం రజానగరంలో మన ఊరికి మన శివన్న ప్రచార కార్యక్రమం..
నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి తానేటి వనిత పర్యటన..
నేడు హైదరాబాద్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కొనసాగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్..
Also Read
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
తాజావార్తలు
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..