Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* టీ 20 వరల్డ్ కప్: నేడు భారత్తో తలపడనున్న కెనడా.. రాత్రి 8 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో యూపీ సీఎం యోగి భేటీ.. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ను కలవనున్న యోగి
Also Read
- Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
* హైదరాబాద్: నేడు సెక్రటేరియట్ లో పోడు భూములపై మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, సీఎఫ్ లు, డీఎఫ్ఓ లు తదితరులతో సమావేశం
* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా బడి ఈడు పిల్లల్ని తిరిగి పాఠశాలలకు తీసుకు రావటమే లక్ష్యంగా బడికి పోతా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న డీఈఓ సుభద్ర..
* ఒంగోలులో రేపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభా యాత్ర..
* మార్కాపురం టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విస్తృత స్థాయి సమావేశం..
* బాపట్ల : చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమవేశపు హాలులో కౌన్సిల్ సభ్యుల అత్యవసర సమావేశం..
* తిరుమల: 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* అనకాపల్లి జిల్లా: నేడు పాయకరావుపేటకు రానున్న హోం మంత్రి వంగలపూడి అనిత… అనితను స్వాగతించేందుకు భారీ ర్యాలీ చేయనున్న టీడీపీ శ్రేణులు
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి పట్టణానికి రానున్న రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సొంత నియోజకవర్గానికి వస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. కడప-అన్నమయ్య జిల్లాల సరిహద్దులోని గువ్వలచెరువు నుండి రాయచోటి పట్టణానికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న టిడిపి కార్యకర్తలు, నాయకులు…
* నెల్లూరులోని జనసేన కార్యాలయంలో జనసైనికులతో సమావేశం కానున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* అనంతపురం : రాయదుర్గంలో టీడీపీ శ్రేణుల విజయోత్సవ ర్యాలీ.
* అనంతపురం : గుత్తి లోని 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతులు కారణంగా గుంతకల్, గుత్తి, పెద్దవడుగూరు మండలాల్లో విద్యుత్ సరఫరా బంద్,
* అనంతపురం : రేపు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు.ఏడు కేంద్రాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. హాజరు కానున్న 2,795 మంది అభ్యర్థులు.
* తిరుపతి: నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపధ్యంలో వడమాలపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూతన విద్యా సామగ్రి [విద్యా కానుక] పంపిణీ చేయానున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్..
* తిరుపతి: ఈనెల 17 తేది నుండి పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం
* అనంతపురం : శెట్టూరు, కుందుర్పి మండలంలో పర్యటించనున్న కలెక్టర్ వినోద్ కుమార్
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!