What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు బడ్జెట్కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్.. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.. సుమారు రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం.. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ.
*నేడు రేపు ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో సీఆర్డీఏ ఒప్పందం.. బ్యాంకుల నుంచి రుణ సహకారంపై ఒప్పందం చేసుకోనున్న సీఆర్డీఏ అధికారులు.
Also Read
- PM Modi: ‘వాళ్లంతా తప్పుదోవ పట్టించారు’.. అయినా ఇంధన సంక్షోభాన్ని జయించాం
- Shreyas Iyer: విమర్శకుల నోళ్లు మూయించిన శ్రేయస్ అయ్యర్.. ఒక్క ఇన్నింగ్స్తో పటాపంచల్..
- TMC Crisis: మమతకు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన ‘‘రైట్ హ్యాండ్’’
- Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్చాట్ వైరల్
*నేడు ఖమ్మంకు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు.
*నేడు విజయనగరానికి ఎన్నికల పరిశీలకులు ఎం.ఎం నాయక్.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిశీలకులుగా ఐఏఎస్ ఎం.ఎం నాయక్.
*విజయనగరం: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ.. ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చిన్న అప్పలనాయుడు.
*విజయవాడ: నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం.. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు.. డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న భవానీ దీక్షలు.
*కార్తీక సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజాము నుంచి మహాదేవుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు.. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు.. శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.
*నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ములుగు జిల్లా పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.
*ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఉదయం 10 గంటలకు సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.
*బిహార్: సాయంత్రం 4.45 గంటలకు మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ.. టైటిల్ నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి సలీమా బృందం.. తొలి మ్యాచ్లో మలేసియాతో తలపడనున్న భారత మహిళల జట్టు.
తాజావార్తలు
-
Tollywood Heros: రిస్కీ ప్రాజెక్టులతో టెన్షన్లో టాలీవుడ్ హీరోలు
-
PM Modi: ‘వాళ్లంతా తప్పుదోవ పట్టించారు’.. అయినా ఇంధన సంక్షోభాన్ని జయించాం
-
Balochistan: పాకిస్థాన్ని చావుదెబ్బ తీసిన బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. BLA దెబ్బకు 30 మంది పాక్ సైనికులు ఖతం!
-
Europe Heat Wave: డేంజర్ జోన్లో యూరప్.. వేలాది మరణాలపై సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!
-
Shreyas Iyer: విమర్శకుల నోళ్లు మూయించిన శ్రేయస్ అయ్యర్.. ఒక్క ఇన్నింగ్స్తో పటాపంచల్..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..