What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ ఆధార్టీ సమావేశం
- జనసేన కార్యకర్తల కుటుంబాలకు నేడు చెక్కుల పంపిణీ
- నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
ఇవాళ ఉదయం 11.30కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఆర్టీజీఎస్, ప్రభుత్వ పథకాలు ప్రజల అభిప్రాయంపై సమీక్ష.. ఆపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ ఆధార్టీ సమావేశం
Also Read
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
హిందూపురం పట్టణంలోనీ భవాని శంకరమఠంలో వెలసిన శారదాదేవి అమ్మవారిని ప్రతిష్టించి 50 వసంతాలు పూర్తి.. ఈ సందర్భంగా నేడు అమ్మవారికి మహాపుష్పయాగం
ప్రమాదవశాత్తు మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు నేడు చెక్కుల పంపిణీ.. చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్సీ నాగబాబు.. ప్రమాదవశాత్తు మరణించిన 101 కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు.. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ. 5.05 కోట్ల బీమా.. మంగళగిరిలోని ఆర్ఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం
తిరువూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి నేడు ఎన్నిక.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన చైర్ పర్సన్ ఎన్నిక.. వైసీపీ నుంచి టీడీపీకి దక్కనున్న చైర్ పర్సన్ పీఠం
విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నేడు ప్రారంభం.. హాజరుకానున్న హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
నేడు పెదనందిపాడు తహశీల్దారు కార్యాలయం వద్ద నల్లబర్లీ పొగాకు కొనుగోలు చెయ్యాలంటూ రైతు సంఘాల ధర్నా
నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్న సీఎం.. పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేటి నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30 (ఏ) పోలీస్ యాక్టుల అమలు.. సభలు, సమావేశాలు, ధర్నాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి.. అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తే చర్యలు
నేడు ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరులో 26 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరి వద్ద ఈరోజు మినీ శిల్పారామంను ప్రారంభించనున్ను మంత్రి జూపల్లి కృష్ణారావు
తాజావార్తలు
-
Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?