What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ఏపీలో అశోక్ లేల్యాండ్ పరిశ్రమ ప్రారంభం
- నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు.
ఇవాళ 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Also Read
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
- RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు.
గన్నవరంలో నేడు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. బాపులపాడు మండలంలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ క్యారిడార్లో అశోక్ లేల్యాండ్ కంపెనీని మంత్రి ప్రారంభించనున్నారు.
నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీద్రతీర్దుల మధ్యారాధన ఉంటుంది. స్వామి వారి బృందావనానికి అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, మహా పంచామృతాభిషేకం, మహా మంగళహారతి వంటి విషేశ పూజలు జరగనున్నాయి.
నేడు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై న్యాయ కమీషన్ ఎదుట తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బారాయుడు, జేఈవోగా పనిచేసిన గౌతమీ సహా ఇతర అధికారులు విచారణకు హాజరుకానున్నారు.
ఈరోజు ఉదయం 9.30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. తెలంగాణ బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
శివ కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవం నేడు జరగనుంది. నేటి సాయంత్రం పట్టణ పురవీధుల గుండా స్వామి అమ్మవారు విహరించనున్నారు.
నేడు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం ఉంది. రథోత్సవంకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?