What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్
- గాంధీభవన్కు కురియన్ కమిటీ
- మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను సీఎం పరిశీలించనున్నారు.
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
నేడు కడపలో ఎంపీ సీఎం రమేష్ పర్యటించనున్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్ వస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
కేంద్రమంత్రి కుమారస్వామి నెడ్ విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంటుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్లాంట్ పనితీరు, ఆర్ధిక పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు.
నేడు గాంధీభవన్కు కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది. ఓటమికి గల కారణాలపై కమిటీ సమీక్ష జరపనుంది.
నేడు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో రైతుభరోసాపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. భట్టితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క హాజరుకానున్నారు. రైతు భరోసాపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకోనున్నారు. లంచ్ తరువాత 3.30 గంటలకు హైదారాబాద్ కు తిరుగు ప్రయాణంఅవుతారు.
నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో 317 జీవోపై భేటీ జరగనుంది.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!