What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి 10 గంటలకు సేవ పక్షంలో భాగంగా అమీర్ పేట్ లోని MCH గురుగోవింద్ స్టేడియంలో లో జరిగే బ్లాడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమం లో పాల్గొంటారు. 10:45 గంటలకు
బజార్ ఘట్, నాంపల్లి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబులెన్సు ను డొనేట్ చేయనున్నారు.
2. మైనంపల్లి ఇంటికి ఈ రోజు ఉదయం 8.00 అల్పాహారంకి తెలంగాణ కాంగ్రెస్ చీప్ మాణిక్య రావ్ ఠాక్రె, భట్టి,ఉత్తమ్ కుమార్ తదితరులు వస్తున్నట్లు సమాచారం…
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
3. ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
4. విశాఖ : నేడు కేంద్ర మత్స్య శాఖ మంత్రి విజయ రూపాల పర్యటన… ఫిష్ అక్వేరియం ప్రారంభం, మత్య్స కారుల సమస్యలు పై నేరుగా తెలుసుకోనున్న మంత్రి.
5. తూర్పుగోదావరి జిల్లా : నేటికి 16వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్. నేడు జైలూలో చంద్రబాబుతో ములాఖాత్ కానున్న కుటుంబ సభ్యులు. ఉదయం 8 గంటల తర్వాత ములాకాత్ కోసం ధరఖాస్తు చేసే అవకాశం. ములాఖాత్ కు వెళ్లనున్న చంద్రబాబు భార్య భువనేశ్వరీ, కోడలు నారా బ్రాహ్మణితోపాటు మరొకరు.
6. తిరుమల…శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఎనిమిదోవ రోజు. ఇవాళ ఉదయం 7 గంటలకు రథోత్సవం. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి. రేపటితో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.
7. విజయవాడ : నేడు బెజవాడ రానున్న తెలంగాణ గవర్నర్ తమిళ సై. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ దీనోపాద్యాయ పుస్తక ఆవిష్కరణ లో పాల్గొననున్న తమిళ సై. మధ్యాహ్నం 2.30కి వచ్చి రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్న తమిళ సై.
8. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ. ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూముల స్కాం కేసుల్లో నారాయణ పై కేసులు నమోదు చేసిన సీఐడీ.
9. అమరావతి : ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లపై నేడు విచారణ.
10. ఇవాళ ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్ లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం పై ప్రశ్నలు. చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాల పై ప్రశ్నలు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!