What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- విశాఖలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్పై విచారణ
- నేడు రైతు నాయకులతో కేంద్రం చర్చలు
- నేడు మిర్చి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ
- నేడు ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్పై విచారణ. నేడు జేసీ ముందు హాజరుకానున్న నలుగరు డిప్యూటీ కలెక్టర్లు సహా ఏడుగురు అధికారులు.
సంగారెడ్డిలో నేడు కాంగ్రెస్ నాయకుల భేటీ. జగ్గారెడ్డి అధ్యక్షతన ప్రారంభంకానున్న సమావేశం. MLC అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
నేడు నెల్లూరు జిల్లాలో మంత్రుల పర్యటన. ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న నాదెండ్ల, ఆనం, నారాయణ.
నేడు వనపర్తి జిల్లాలో మంత్రులు పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు.
యాదగిరిగుట్టలో మహాకుంభ సంప్రోక్షణ. నేడు పంచకుండాత్మక యాగం.
రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్. రేపు స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ. పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్తో కలిసి మహాకుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొననున్న రేవంత్.
ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న భక్తులు రద్దీ. మరో నాలుగు రోజుల్లో ముగియనున్న కుంభమేళా. చివరివారం కావడంతో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,870 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,290 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్. లాహోర్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్.
నేడు ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న సమావేశం. పాల్గొనున్న మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేతలు. ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేయడంపై చర్చ.
చండీగఢ్: నేడు రైతు నాయకులతో కేంద్రం చర్చలు. పంటలు కనీస మద్దతు ధర చెల్లింపుపై చర్చ.
అమరావతి: నేడు మిర్చి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.
ఢిల్లీ: ఆస్పత్రి నుంచి డిశ్చార్చయిన సోనియాగాంధీ. సర్ గంగారం ఆస్పత్రి నుంచి రాత్రి డిశార్చ్.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!