What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు
- అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన
- ఈరోజు సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ.
విజయవాడ: లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణ. నేడు రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్రెడ్డి. మద్యంపాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులపై ఆరా.
Also Read
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. నేడు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్ట్కు శంకుస్థాపన. మూడు రోజులపాటు అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటన.
నేడు, రేపు కచ్లో రాజ్నాథ్సింగ్ పర్యటన. భుజ్ వైమానిక దళ స్టేషన్కి వెళ్లనున్న రాజ్నాథ్. నలియా వైమానిక స్థావరంలో సమావేశానికి హాజరు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను సమీక్షించనున్న రాజ్నాథ్.
అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు. తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్.
నేడు చేవెళ్ల పార్లమెంట్ పరిధి నేతలతో రేవంత్ భేటీ. హాజరుకానున్న ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు.
ఈరోజు సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ. ఇందిరాగాంధీ స్టేడియంనుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురంధేశ్వరి.
ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి జూన్2 వరకు బదిలీలకు అనుమతి. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీకి ఆదేశం. ఐదేళ్లలోపు ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపంపై బదిలీలు. వచ్చే ఏడాది మే 31లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు.
పీఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు విచారణ. గ్రూప్-1 అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న పీఎస్ఆర్.
నేడు పిల్లలమర్రి, ఏఐజీకి ప్రపంచ సుందరీమణులు. హైదరాబాద్లోని ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్క్ను సందర్శించనున్న ప్రపంచ సుందరీమణులు.
మరోసారి సిట్ విచారణకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్. నిన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ను విచారించిన సిట్. లిక్కర్ కేసులో 13 గంటల పాటు కొనసాగిన విచారణ. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ ఫోన్లు పరిశీలించిన సిట్. విడివిడిగా, కలిపి విచారణ చేస్తూ ప్రశ్నలు. ఈ రోజు మళ్లీ విచారణకు రావాలని సిట్ అధికారుల ఆదేశం.
తాజావార్తలు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!