What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు
- అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన
- ఈరోజు సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ.
విజయవాడ: లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణ. నేడు రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్రెడ్డి. మద్యంపాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులపై ఆరా.
Also Read
- Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
- Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
- Shreyas Iyer: "అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం".. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. నేడు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్ట్కు శంకుస్థాపన. మూడు రోజులపాటు అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటన.
నేడు, రేపు కచ్లో రాజ్నాథ్సింగ్ పర్యటన. భుజ్ వైమానిక దళ స్టేషన్కి వెళ్లనున్న రాజ్నాథ్. నలియా వైమానిక స్థావరంలో సమావేశానికి హాజరు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను సమీక్షించనున్న రాజ్నాథ్.
అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు. తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్.
నేడు చేవెళ్ల పార్లమెంట్ పరిధి నేతలతో రేవంత్ భేటీ. హాజరుకానున్న ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు.
ఈరోజు సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ. ఇందిరాగాంధీ స్టేడియంనుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురంధేశ్వరి.
ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి జూన్2 వరకు బదిలీలకు అనుమతి. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీకి ఆదేశం. ఐదేళ్లలోపు ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపంపై బదిలీలు. వచ్చే ఏడాది మే 31లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు.
పీఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు విచారణ. గ్రూప్-1 అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న పీఎస్ఆర్.
నేడు పిల్లలమర్రి, ఏఐజీకి ప్రపంచ సుందరీమణులు. హైదరాబాద్లోని ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్క్ను సందర్శించనున్న ప్రపంచ సుందరీమణులు.
మరోసారి సిట్ విచారణకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్. నిన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ను విచారించిన సిట్. లిక్కర్ కేసులో 13 గంటల పాటు కొనసాగిన విచారణ. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ ఫోన్లు పరిశీలించిన సిట్. విడివిడిగా, కలిపి విచారణ చేస్తూ ప్రశ్నలు. ఈ రోజు మళ్లీ విచారణకు రావాలని సిట్ అధికారుల ఆదేశం.
తాజావార్తలు
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!