What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం. మరో నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు. అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
అనంతపురం : తాడిపత్రి మండలం మండలం ఊరిచింతల, తలారి చెరువు గ్రామాలలో మొహరం సందర్బంగా మౌలాలి, బాదుల్లస్వామి వారి నేడు చిన్నసరిగెత్తు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
విజయనగరం : నేడు తోటపాలెం గాయత్రి స్కూల్ ఆవరణలో 17వ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు.. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు టైక్వాండో పోటీలను ప్రారంభించనున్నారు.. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదగా విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నంద్యాలలో మీటింగ్ లో పాల్గొంటారు.
ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో ఉంటారు.. అనంతరం అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరవుతారు.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేట లో ఉంటారు..
ప్రకాశం : నేడు దర్శి వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమావేశం..
విజయవాడ : సీపీఎం ఆధ్వర్యంలో పోలవరంపై సెమినార్. రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం పరిశీలన అంశంపై సెమినార్. సెమినార్ లో పాల్గొననున్న పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు.
ఏలూరు : పట్టిసీమ ఎత్తి పోతల 20 నుంచి పోలవరం కుడి కాలువలోకి కొనసాగుతున్న 7,080 క్యూసెక్కుల నీటి ప్రవాహం.. ఇప్పటి వరకు పట్టి సీమ నుంచి 4.62 టీఎంసీల నీరు విడుదల..
నేడు హైదరాబాద్లో గౌడ సోదరుల కోసం ‘కాటమయ్య రక్ష’ కిట్లు. అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభం. గౌడన్నలతో సమావేశం తర్వాత వారితో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం. తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ.
రంగారెడ్డి జిల్లాకు వర్షసూచన. చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో వాన. సిటీలో పలు చోట్ల వర్షం.
నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,760లుగా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,610 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.95,400 లుగా ఉంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..