What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం. మరో నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు. అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
అనంతపురం : తాడిపత్రి మండలం మండలం ఊరిచింతల, తలారి చెరువు గ్రామాలలో మొహరం సందర్బంగా మౌలాలి, బాదుల్లస్వామి వారి నేడు చిన్నసరిగెత్తు.
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
విజయనగరం : నేడు తోటపాలెం గాయత్రి స్కూల్ ఆవరణలో 17వ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు.. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు టైక్వాండో పోటీలను ప్రారంభించనున్నారు.. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదగా విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నంద్యాలలో మీటింగ్ లో పాల్గొంటారు.
ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో ఉంటారు.. అనంతరం అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరవుతారు.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేట లో ఉంటారు..
ప్రకాశం : నేడు దర్శి వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమావేశం..
విజయవాడ : సీపీఎం ఆధ్వర్యంలో పోలవరంపై సెమినార్. రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం పరిశీలన అంశంపై సెమినార్. సెమినార్ లో పాల్గొననున్న పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు.
ఏలూరు : పట్టిసీమ ఎత్తి పోతల 20 నుంచి పోలవరం కుడి కాలువలోకి కొనసాగుతున్న 7,080 క్యూసెక్కుల నీటి ప్రవాహం.. ఇప్పటి వరకు పట్టి సీమ నుంచి 4.62 టీఎంసీల నీరు విడుదల..
నేడు హైదరాబాద్లో గౌడ సోదరుల కోసం ‘కాటమయ్య రక్ష’ కిట్లు. అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభం. గౌడన్నలతో సమావేశం తర్వాత వారితో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం. తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ.
రంగారెడ్డి జిల్లాకు వర్షసూచన. చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో వాన. సిటీలో పలు చోట్ల వర్షం.
నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,760లుగా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,610 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.95,400 లుగా ఉంది.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!