What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
నేడు సజ్జల, ఆర్కే, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్. ఇప్పటికే దాఖలైన అన్న పిటిషన్లు కలిపి నేడు విచారిస్తామన్న ఏపీ హైకోర్టు.
నేటి నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్లో పర్యాటకులకు అనుమతి. గత నెలలో ప్రమాదాలతో బీచ్లో పర్యాటకులకు అనుమతి నిరాకరించిన అధికారులు.
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ బోనాల సందడి. నేడు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పణ. అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు. సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు.
నేడు ఆస్ట్రియాలో ప్రధాని మోడీ పర్యటన. 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్న తొలి భారతీయ ప్రధాని.
నేడు తెలంగాణకు కురియన్ కమిటీ.
అనకాపల్లిలోని నక్కలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వికటించిన ఇంజక్షన్. ఇంజక్షన్ తీసుకున్న కాసేపటికే 22 మంది రోగులకు అస్వస్థత. రియాక్షన్కు కారణమైన ఇంజక్షన్లను సీజ్ చేయాలని ఆదేశం. నేడు విచారణ కోసం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ఉన్నతాధికారులు.
నేడు 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. బెంగాల్-4, హిమాచ్-3, ఉత్తరాఖండ్-2 స్థానాలు, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్లో ఒక్కొక్క స్థానానికి ఉప ఎన్నిక. ఈ నెల 31న ఓట్ల లెక్కింపు.
నేడు భారత్-జింబాబ్వే మధ్య మూడో టీ20. సాయంత్రం 4.30 గంటలకు హరారే వేదికగా మ్యాచ్.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,200 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,000 లుగా ఉంది.
నేడు కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల. ఉదయం 9.30 గంటకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి విడుదల.
తెలంగాణకు భారీ వర్షసూచన. నేడు 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు.
నేడు సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష. జాతీయ రహదారుల అంశంపై NHAI అధికారులతో భేటీ. హాజరుకానున్న కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు.
నేడు తెలంగాణలో బీజేపీ సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్. కలెక్టరేట్ల ముందు దీక్షచేయాలని బీజేపీ నేతల నిర్ణయం.
నేడు విశాఖకు కేంద్రమంత్రి హెచ్డీ కుమరస్వామి. రేపు స్టీల్ప్లాంట్ను సదర్శించనున్న కుమారస్వామి.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!