What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- నేడు ఎంపీల అఖిలపక్ష బృందంతో ప్రధాని మోడీ సమావేశం.
- నేడు ఎంపీల అఖిలపక్ష బృందంతో ప్రధాని మోడీ సమావేశం.
- నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
- నేడు పోలవరం ప్రాజెక్టకు మంత్రి నిమ్మల రామానాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు: నేడు పోలవరం ప్రాజెక్టకు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉదయం 9 గంటలకు డయాఫ్రంవాల్ నిర్మాణ పనుల పరిశీలన. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, ఏజేన్సీలతో మంత్రి సమీక్ష.
నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు.
ఢిల్లీ : నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్. ముగ్గురు కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు నిర్ణయం.
నేడు ఎంపీల అఖిలపక్ష బృందంతో ప్రధాని మోడీ సమావేశం. రాత్రి 7 గంటలకు ఏడు ఎంపీ బృందాలకు డిన్నర్.
ఏపీ లిక్కర్ స్కాం కేసుపై నేడు ఏసీబీ కోర్టు విచారణ. కేసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ. బెయిల్ పిటిషన్లపై విచారించనున్న ఏసీబీ కోర్టు.
IAS శ్రీలక్ష్మి కేసు నేడు లిస్ట్ చేయనున్న హైకోర్టు. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలు. గతంలో శ్రీలక్ష్మిపై కేసు కొట్టివేసిన హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీబీఐ. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం. మరోసారి విచారించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం.
గుంటూరు: నల్లపాడు పీఎస్కు కొమ్మినేని శ్రీనివాసరావు. నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,550 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,08,000 లుగా ఉంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!