Diwali 2024: దీపావళి నాడు వాయు కాలుష్యంపై ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..?
- సమీపిస్తోన్న దీపాల పండుగ దీపావళి (Diwali 2024)
- దీపావళి సందర్భంగా అధికంగా కాల్చనున్న బాణాసంచా
- వాయు కాలుష్యం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) సమీపిస్తోంది. కోట్లాది మంది భారతీయులు ఈ పండుగను మెరిసే దీపకాంతులతో వెలుగులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ మనకు ఆనందాన్ని, ఐక్యతా అనుభూతిని కలిగిస్తుంది. దీపావళి సందర్భంగా చాలా బాణాసంచా కాల్చుతారు. అయితే ఈ సందర్భంగా వాయు కాలుష్య స్థాయి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో.. దీపావళి సమయంలో వాయు కాలుష్యం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాలుష్యాన్ని నివారించడానికి మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Central Govt: భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు .. మోడీ సర్కార్ ప్రత్యేక సన్నాహాలు
Also Read
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
- ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
దీపావళి నాడు కాలుష్యాన్ని నివారించడం ఎలా..?
దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయి పెరుగుతుంది. దీన్ని నివారించడానికి.. మీరు మాస్క్ ఉపయోగించాలి. ముఖ్యమైన పని అయితేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలి.
ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించండి:
వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇంటి లోపల మంచి గాలి నాణ్యతను నిర్వహించడానికి మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ను ఉపయోగించండి. దీని ఉపయోగం ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి:
ఇంట్లో వెంటిలేషన్ చాలా ముఖ్యం. అయితే.. వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటే, ఇంటి కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచండి. దీని వల్ల బయటి కాలుష్యం ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి లోపల గాలి బాగానే ఉంటుంది.
మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోండి:
దీపావళి సందర్భంగా అధిక స్థాయి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో.. మీరు పుష్కలంగా నీరు త్రాగాలి. దీంతో.. మీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. తద్వారా మీ శ్వాస వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. నీరు త్రాగడం మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తిని జాగ్రత్తగా చూసుకోండి:
కాలుష్యం యొక్క ప్రభావాలను నివారించడానికి.. మీ రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అటువంటి పరిస్థితిలో.. మీరు అల్లం, పసుపు, తేనె, సిట్రస్ పండ్లను తినాలి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
తాజావార్తలు
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!