Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్న సూర్యుడు.. 19 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. ఈ దెబ్బతో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల అయితే చాలు అప్పటి నుండే 40 డిగ్రీల పైన ఎండ కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
Also Read: LSG vs KKR: కేకేఆర్ దూకుడును తట్టుకొని లక్నో ప్లేఆఫ్ కు చేరువతుందా..
Also Read
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ఇక శనివారం నాడు.. వడదెబ్బ కారణంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో వెల్గటూర్ ఎంఈవో భూమయ్య కూడా ఉండడం గమనార్హం. ఇక జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలో అత్యంత భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు 22 జిల్లాల్లో వడగాలులు వీయగా.. హైదరాబాద్ మహానగరంలో అయితే భారీ వేడికి గాలిలో ఉండే తేమ శాతం 15కు చేరింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Weather Update: హీట్ వేవ్ నుంచి ఉపశమనం.. మే 5 నుంచి 9 వరకు ఈ రాష్ట్రాల్లో వర్షాలు
మే నెల మొదటి వారంలోనే ఎండలు ఈ రేంజ్ లో ఉంటే .. రోహిని కార్తికి ఎండలు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు జిల్లాల్లో వేడిగాలులు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో ఎండ తీవ్రత మరింత దారుణంగా ఉంది. నంద్యాల, కర్నూల్ జిల్లాలకు సంబంధించి కొన్ని ఊర్లలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తాజావార్తలు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..