Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Warangal Bandh Today Due To Irregularities In Ku Phd Admissions

Warangal Bund: కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు.. నేడు వరంగల్ బంద్

Published Date :September 12, 2023 , 9:15 am
By NTV WebDesk
Warangal Bund: కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు.. నేడు వరంగల్ బంద్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Warangal Bund: నేడు వరంగల్ బంద్ కు Kuc విద్యార్థులు పిలుపునిచ్చారు. Kuc పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, వాటిని పరిష్కరించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదని కేయూసి విద్యార్థి జెఎసి బంద్ కు పిలుపు నిచ్చారు. విద్యార్థి జేఏసీ బందుకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు తెలిపింది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఇచ్చిన బందు పిలుపు నేపథ్యంలో వరంగల్ లోని స్కూల్స్ కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించింది. దీంతో వరంగల్ లో ఉద్రికత్త నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘనలు జరకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read also: China: కనిపించకుండా పోయిన చైనా మంత్రి.. అసలేం జరుగుతుంది?

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీని వివాదం చుట్టుముట్టింది. ఆ వివాదాల సుడి నుంచి విద్యార్థులను గట్టెక్కించాల్సిన పాలకమండలి చేతులెత్తేసింది. మరోవైపు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థి లోకం అయోమయంలో పడింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతును యూనివర్సిటీకి దూరం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు అయిన చరిత్ర ఈ యూనివర్సిటీకి ఉంది. అలాంటి యూనివర్సిటీ ఇప్పుడు వివాదంలో కూరుకుపోయింది. విద్యార్థుల చదువుల పురోగతి ఇసుకలా మారింది. నిత్య పోరాటాలతో ఈ యూనివర్సిటీలోని విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. కొత్త కోర్సుల చర్చ విశ్వవిద్యాలయ పరిపాలనను ఉన్మాదానికి గురి చేసింది. పీహెచ్ డీ కేటగిరీ-2 అడ్మిషన్లు బారీ స్థాయిలో జరిగాయని, లక్షల రూపాయలకు అడ్మిషన్లు అమ్ముకున్నారని బాధిత విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిరసనలు అదుపు తప్పడంతో వారం రోజుల క్రితం పరిపాలన కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించి వీసీ ఛాంబర్‌లోని ఫర్నీచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై చూపడంతో వివాదం మరింత ముదిరింది.

ధర్నాలు, నిరసనలు చేస్తున్న విద్యార్థులకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఒకవైపు పీహెచ్‌డీ అడ్మిషన్ల వివాదం కొనసాగుతుండగా మరోవైపు పాలకవర్గం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు మరిన్ని కొత్త వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అన్ని విద్యలు విద్యార్థి లోకాన్ని అయోమయంలో పడేశాయి. ఏకంగా 18వ తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీకి సెలవు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 3000 మంది విద్యార్థులను ఇళ్లకు పంపించి హాస్టల్ గదులు, మెస్‌లకు తాళాలు వేశారు. నాన్ బోర్డర్లు హాస్టళ్లను పూర్తిగా ఖాళీ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. దీంతో మరింత గందరగోళం నెలకొంది. మొదటగా గత నెల 24 నుంచి 5వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో 10వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. కానీ వివాదం సద్దుమణగకపోవడంతో ఈ సెలవులను 18వ తేదీ వరకు పొడిగించారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. తన జీవితం చివరిదశకు చేరుకుందని భావించి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అధికార పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు ఉమ్మడి జిల్లా బంద్‌కు కేయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
Noida: కోటి కోసం లాయర్ భార్యను హత్య చేసి.. స్టోర్ రూంలో దాక్కున్న మాజీ ఐఏఎస్ భర్త

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Educational institutions
  • Educational Institutions Closed
  • Kakaitya University
  • telangana
  • Warangal

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions