CM Chandrababu: నాకే నోటీసులు ఇస్తాడా..? ఆ సీఐకి ఎంత ధైర్యం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మాజీ మంత్రి వివేకా హత్యకేసు మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులివ్వడం పోలీసుశాఖలో కలకలం రేపింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామం ఎన్నడూ జరగలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. నేను సీఎం గా ఉన్నప్పుడు.. వివేకా.. గుండెపోటుతో చనిపోయినట్టు వార్త వచ్చింది. ఎన్నికల బిజీగా ఉండడం వల్ల అయ్యో పాపం అనుకున్నాం. వైఎస్. సునీత పోస్ట్ మార్టం కావాలని అడిగారు.. ఇలాంటి కరుడు గట్టిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏమి జరుగుతుంది. నేరస్థుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం. ఇప్పుడు శంకరయ్య మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలని తనకి లీగల్ నోటీసులు ఇచ్చిన శంకరయ్య పై సీఎం ఫైర్ అయ్యారు. శంకరయ్య అనే వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదన్నారు.. పులివెందుల CI గా శంకరయ్య ఉన్నారని…IG ఇంటెలిజెన్స్, CMO నుంచి కరెక్ట్ సమాచారం రాలేదని చెప్పారు.. సునీత పోస్ట్ మార్టం అడిగిన తర్వాతనే అది హత్య గా తెలిసిందని గుర్తు చేశారు…
READ MORE: CM Chandrababu: అలిపిరి బ్లాస్ట్లో నన్ను కాపాడింది ఆయనే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు..
Also Read
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
ఆ సీఐకి ఎంత ధైర్యం ఉండాలని హెచ్చరించారు.. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నాయకులను ఇంత వరకు చూడలేదని.. కానీ ఇపుడు నేర ప్రవుత్తి ఉన్న వారే రాజకీయాలకు వస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.. సీఐ డ్యూటీలో ఉన్నాడా లేదా? సీన్ ఆఫ్ అఫెన్స్ ను ఎవరు ప్రొటెక్ట్ చేయాలి..? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి కి సంబంధం లేదా..? అని నిలదీశారు. నేరస్తులతో కలిసి నా మీదనే కేసు పెట్టే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఎటు పోతుందని మండిపడ్డారు.. కారణం చెబితే పోలీసులు అనుమతి ఇస్తారు.. కానీ సమాచారం ఇవ్వకుండా యాత్రలు చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు..? అని సీఎం ప్రశ్నించారు. రౌడీ ఇజం చేసే వారంతా రాజకీయం చేస్తున్నారు.. మహిళ పై నేరాలకు పాల్పడుతున్న 343 మంది కి ఈ సంవత్సర కాలంలో శిక్షలు పడ్డాయన్నారు…
తాజావార్తలు
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!