CM Chandrababu: నాకే నోటీసులు ఇస్తాడా..? ఆ సీఐకి ఎంత ధైర్యం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మాజీ మంత్రి వివేకా హత్యకేసు మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులివ్వడం పోలీసుశాఖలో కలకలం రేపింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామం ఎన్నడూ జరగలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. నేను సీఎం గా ఉన్నప్పుడు.. వివేకా.. గుండెపోటుతో చనిపోయినట్టు వార్త వచ్చింది. ఎన్నికల బిజీగా ఉండడం వల్ల అయ్యో పాపం అనుకున్నాం. వైఎస్. సునీత పోస్ట్ మార్టం కావాలని అడిగారు.. ఇలాంటి కరుడు గట్టిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏమి జరుగుతుంది. నేరస్థుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం. ఇప్పుడు శంకరయ్య మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలని తనకి లీగల్ నోటీసులు ఇచ్చిన శంకరయ్య పై సీఎం ఫైర్ అయ్యారు. శంకరయ్య అనే వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదన్నారు.. పులివెందుల CI గా శంకరయ్య ఉన్నారని…IG ఇంటెలిజెన్స్, CMO నుంచి కరెక్ట్ సమాచారం రాలేదని చెప్పారు.. సునీత పోస్ట్ మార్టం అడిగిన తర్వాతనే అది హత్య గా తెలిసిందని గుర్తు చేశారు…
READ MORE: CM Chandrababu: అలిపిరి బ్లాస్ట్లో నన్ను కాపాడింది ఆయనే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు..
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
ఆ సీఐకి ఎంత ధైర్యం ఉండాలని హెచ్చరించారు.. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నాయకులను ఇంత వరకు చూడలేదని.. కానీ ఇపుడు నేర ప్రవుత్తి ఉన్న వారే రాజకీయాలకు వస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.. సీఐ డ్యూటీలో ఉన్నాడా లేదా? సీన్ ఆఫ్ అఫెన్స్ ను ఎవరు ప్రొటెక్ట్ చేయాలి..? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి కి సంబంధం లేదా..? అని నిలదీశారు. నేరస్తులతో కలిసి నా మీదనే కేసు పెట్టే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఎటు పోతుందని మండిపడ్డారు.. కారణం చెబితే పోలీసులు అనుమతి ఇస్తారు.. కానీ సమాచారం ఇవ్వకుండా యాత్రలు చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు..? అని సీఎం ప్రశ్నించారు. రౌడీ ఇజం చేసే వారంతా రాజకీయం చేస్తున్నారు.. మహిళ పై నేరాలకు పాల్పడుతున్న 343 మంది కి ఈ సంవత్సర కాలంలో శిక్షలు పడ్డాయన్నారు…
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి