Ola Showroom: వింత ఘటన.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసిన కస్టమర్
- విశాఖలో వింత ఘటన
- ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్కు తాళం వేసిన కస్టమర్
- రెండు నెలలలో ఆరు సార్లు ఆగిపోయిన ఓలా ఎలక్ట్రిక్ బైక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola Showroom: విశాఖలో వింత ఘటన చోటుచేసుకుంది.. రూ.లక్షా 20 వేలు రూపాయలు పెట్టి కొన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ తరచూ కంప్లైంట్స్ రావడంతో విసిగిపోయాడు ఓ కస్టమర్. ఇంట్లో ఆడవాళ్లు బైక్ తీసినపుడు నడిరోడ్డు మీద ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి నిరసన తెలిపాడు ఓ కస్టమర్. బైక్ను కొన్న రెండు నెలలలో ఆరు సార్లు ఆగిపోయిందని ఆ వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు నెలలలో ఆరు సార్లు ఒలా ఎలక్ట్రిక్ బైక్ ఆగిపోయిందని, సరైన సర్వీస్ షోరూమ్ వద్ద నుంచి లభించకపోవడంతో.. షోరూమ్కు తాళం వేసానని తెలిపాడు ఆ కస్టమర్. లక్షా ఇరవై వేలు పెట్టి కొన్న బండికి సర్విసింగ్ చేయమంటే తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారని కస్టమర్ ఆరోపణలు చేస్తున్నారు. కష్టపడి బండి కొంటే ఇన్ని ఆగిపోతోందని ఆ కస్టమర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన సర్వీసింగ్ కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదంపై CP సుధీర్ బాబు రియాక్షన్
Also Read
తాజావార్తలు
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!