Virat Kohli: కుటుంబం మొత్తంతో సాధువును కలిసిన విరాట్.. వీడియో వైరల్
- ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్ ను కలిసిన విరాట్ కోహ్లీ కుటుంబం.
- సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: క్రికెట్ లో గొప్ప గొప్ప విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ ఎంత సక్సెస్ ఫుల్ ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. అయితే, ఎంత గొప్ప ఆటగాడైన అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవడం పరిపాటే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఆ పరిస్థితులలో ఉన్నాడు. ఇకపోతే తాజాగా కోహ్లీ అతని భార్య అనుష్క శర్మతో కలిసి మరోసారి ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్ ను కలవడానికి బృందావన్ వెళ్లారు. గతంలో కూడా కోహ్లీ తన ఫామ్ లో లేని సమయంలో ప్రేమానంద్ మహారాజ్ను కలిశారు. ఇప్పుడు కోహ్లీ తన ఇద్దరి పిల్లలతో సహా కుటుంబం మొత్తం మహారాజ్ను కలవడం చర్చనీయాంశమైంది.
Also Read: Costly Catch: ఒంటి చేత్తో క్యాచ్ పట్టి.. రూ.90 లక్షలు పట్టుకెళ్లిన ప్రేక్షకుడు
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్క దంపతులు సాధువుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ దృశ్యాలు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కలిసి పలు మతపరమైన యాత్రలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా బాబా నీమ్ కరౌలీ కైంచి ధామ్కు కూడా అప్పట్లో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇక విరాట్ కోహ్లీ తన ఆటలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రేమానంద్ మహారాజ్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి, విరాట్, అనుష్క జంట ప్రేమానంద్ మహారాజ్ వద్దకు వెళ్లి, తనకున్న ప్రశ్నలకు సమాధానాలు కోరారు.
Premanand ji also suggesting Virat Kohli to play domestic cricket. pic.twitter.com/4stQAMEZ8u
— Sunil the Cricketer (@1sInto2s) January 10, 2025
Also Read: Devendra Fadnavis: “రాజ్ ఠాక్రే స్నేహితుడు, ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు”.. ఫడ్నవీస్ కామెంట్స్..
ఆరోగ్య, యోగక్షేమాలపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “చివరిసారి వచ్చినప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని.. ఇప్పుడు అవి అడగాలని అనుకున్నానని అన్నారు. కానీ, అక్కడ ఉన్న ప్రతివారూ ఈ ప్రశ్నను అడిగారు. కాబట్టి నేను ప్రేమ, భక్తి మాత్రమే కోరుతున్నాను” అని చెప్పినట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ తన ప్రతిష్ఠాత్మక ఫామ్ను కోల్పోయి, ఐదు మ్యాచుల్లో కేవలం 190 పరుగులే సాధించాడు. ఇందులో ఒకే ఒక్క సెంచరీ మాత్రమే చేయగలిగాడు.
తాజావార్తలు
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!