NTR Dist: శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్స్ లో బ్లాస్టింగ్.. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలో శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్స్ లో బ్లాస్టింగ్ తో వాయు ధ్వని కాలుష్యంతో గ్రామస్థులు తీవ్రంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇచ్చిన పరిధికి మించి బ్లాస్టింగ్ చేయటం వల్ల తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నుంచి అధిక లోడుతో అతివేగంగా నడుస్తున్న టిప్పర్లు వల్లనా రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడి, మూగజీవాలు సైతం మరణించాయని వినగడప గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Read Also: Vyooham: వర్మ ‘వ్యూహం’లో చిరు, పవన్.. ‘అల్లు’ వారిని కూడా వదలలేదుగా!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
పరిమితికి మించి లోతు త్రవ్వకాలు జరుపుతున్నారని దీంతో నీరు కూడా కాలుష్యం అవుతుంది అని వినగడప గ్రామస్థులు అంటున్నారు. మా వినగడప గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు ఈ క్వారీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ వారు వాపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవటం లేదని గ్రామస్థులు అంటున్నారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ కి మరొక సారి వినతిపత్రం అందజేశాము గ్రామస్థులు తెలియజేశారు.
Read Also: Heavy Rains: మధ్యప్రదేశ్లో వరుణుడి ప్రతాపం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
అయితే ఆంధ్రప్రదేశ్ లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పరిమితికి మించి తవ్వకాలు జరిపే క్వారీలను అధికారులు మూసివేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని వినగడప గ్రామంలోని శ్రీలక్ష్మీ స్టోన్ క్రషర్స్ బ్లాస్టింగ్ ఇష్యూ రోజురోజుకు వివాదం అవుతుండటంతో అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైన తమ వినతులను స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటివి మరోసారి జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!