Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vijayasai Reddy Fires On Tdp

MP Vijayasai Reddy : టీడీపీ హయాంలో జరిగిన అప్పులు జనం మర్చిపోలేదు

Published Date :November 5, 2022 , 6:57 pm
By Gogikar Sai Krishna
MP Vijayasai Reddy : టీడీపీ హయాంలో జరిగిన అప్పులు జనం మర్చిపోలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని మోడీ విశాఖ పర్యటనలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. ప్రధాని కార్యాలయం కు సీఎంఓ నుంచి లేఖ పంపించినట్టు ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసారెడ్డి… వై వి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ప్రధాని సభకు రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని సాయిరెడ్డి చెప్పారు. ఇక, మాజీ ఆర్థిక మంత్రికి రాజకీయ విమర్శలు చెయ్యడం అలవాటుగా మారిందని మండిపడ్డారు సాయిరెడ్డి. అసలు ఆయన హయాంలో ఎంత అప్పులు చేశారు ఇప్పుడు ఎంత అప్పు జరిగిందో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : Koti Deepotsavam 6th Day Live : సింహాద్రి అప్పన్నకు మహానీరాజనం.. శ్రీ వరాహ లక్ష్మీనరసింహుని కల్యాణం..
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ వన్ .. ఆ ర్యాంకింగ్ ను చెత్తబుట్టలో పడేయడం అన్నమాట సరికాదన్నారు సాయిరెడ్డి. టిడిపి హయాంలో జరిగిన అప్పులు జనం మర్చిపోలేదని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 12న ప్రధాని మోడీ తెలంగాణలో సైతం పర్యటించనున్నారు. రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. అయితే.. ఈ ఫ్యాక్టరీని 12న మోదీ జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది మార్చ్‌లోనే ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ తాజాగా మోదీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • mp vijayasai reddy
  • tdp

తాజావార్తలు

  • TGSRTC: ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. ​50 మంది కార్మికులపై యజమాని..!

  • PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి

  • MS Dhoni Return: వాంఖడేలో హై వోల్టేజ్ పోరు.. సీఎస్‌కేకు గుడ్ న్యూస్, దిగ్గజం దిగుతున్నాడు!

ట్రెండింగ్‌

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions