Vietnam PM: భారత్లో వియత్నాం ప్రధాని పర్యటన.. కీలక అంశాలపై మోడీతో చర్చ
- భారత్లో వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ పర్యటన
- మూడు రోజుల పాటు పర్యటించనున్న ఫామ్ మిన్ చిన్
- ప్రధాని మోడీతో కలిసి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు.. చిన్హే భారత పర్యటనలో ఉంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక చర్చలపై చర్చించనున్నారు. మరోవైపు.. భారతదేశం వియత్నాంను తన యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలక స్తంభంగా.. ఇండో-పసిఫిక్ దృష్టిలో ఒక ముఖ్యమైన భాగస్వామిగా పరిగణిస్తుంది.
Read Also: Paris Olympics 2024: భారత పురుషుల హాకీ జట్టుకు మరో విజయం
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
వియత్నాం ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్హ్తో పాటు పలువురు మంత్రులు, ఉప మంత్రులు.. వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటనలో ఉన్నారు. వియత్నాం ప్రధానమంత్రి పర్యటన ప్రతిపాదిత కార్యక్రమం ప్రకారం.. ఆగష్టు 1న రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో సందర్శిస్తున్న నాయకుడిగా అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత అతను మహాత్మా గాంధీకి నివాళులర్పించడానికి రాజ్ఘాట్కు వెళ్తారు. ఆ తర్వాత.. ప్రధాని మోడీని కలువనున్నారు. అనంతరం వారిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. తన మూడు రోజుల భారత పర్యటనలో.. ఫామ్ మిన్ చిన్హ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్లను కూడా కలుస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ను కూడా కలవనున్నారు.
Read Also: Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. ఏడుగేట్లు ఎత్తివేత..!
భారతదేశం-వియత్నాం మధ్య శతాబ్దాల నాటి చారిత్రక, నాగరికత సంబంధాలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ 2016లో వియత్నాం పర్యటన సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక స్థాయికి ఎదిగింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!