Bharath Jodo Yatra : బ్యానర్పై సావర్కర్ బొమ్మ.. ఖంగుతిన్న కాంగ్రెస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొచ్చి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది. కొచ్చిలో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోలతో స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆర్ఎస్ఎస్ నేత వినాయక్ వీర్ సావర్కర్ చిత్రం కూడా ఉంది. అయితే.. స్వాతంత్ర్య సమరయోధుడు దిగ్గజం సావర్కర్ నిజానికి కాంగ్రెస్ ప్రత్యర్థి. అయితే కాంగ్రెస్ నేతలు విషయం తెలియగానే సావర్కర్ బొమ్మపైన గాంధీ ఫొటోను పెట్టారు. అయితే, దీనిని ప్రింటింగ్ మిస్టేక్గా పేర్కొన్న కాంగ్రెస్, సమగ్ర విచారణ జరుపుతుండగా స్థానిక నాయకుడిపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Also Read
ఇప్పుడు ఈ విషయం కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ గా మారింది. అయితే ఆర్ఎస్ఎస్కు చెందిన ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా, రాహుల్ గాంధీ గురువారం (సెప్టెంబర్ 22) 15వ రోజు భారత జోడో యాత్రను కొచ్చిలోని పరంబయం జామ మసీదు నుంచి ప్రారంభించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!