Vande Bharat Train: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి..
- లక్నో నుంచి పాట్నా వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (22346)పై.
- గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి.
- ఘటన బుధవారం రాత్రి వారణాసి పరిసరాల్లో చోటుచేసుకుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stones On Vande Bharat Train: లక్నో నుంచి పాట్నా వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (22346)పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వారణాసి పరిసరాల్లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో నిందితులు రాళ్లు రువ్వి రైలు సీ5 కిటికీ అద్దాన్ని ధ్వంసం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే నుండి అందిన సమాచారం ప్రకారం.. వందేభారత్ రైలు నంబర్ 22346పై రాళ్లు రువ్వబడ్డాయి. రైలు లక్నో నుంచి పాట్నా వెళ్తోన్న సమయంలో బనారస్-కాశీ మధ్య రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. రాత్రి 8:15 గంటల ప్రాంతంలో రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. విషయం వెలుగులోకి రావడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది చర్యలు చేపట్టింది.
IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..
Also Read
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
ఘటనా స్థలాన్ని బనారస్, కాశీకి చెందిన ఆర్పిఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాని., ఇప్పటివరకు నిందితుల క్లూ కనుగొనబడలేదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అవుట్ పోస్ట్ కాశీలో కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ ఆర్పిఎఫ్ వ్యాస్నగర్ దీని దర్యాప్తు చేస్తున్నారు. వందే భారత్లో అమర్చిన కెమెరాలను తనిఖీ చేయడానికి స్థానిక ఇన్పుట్ లను సేకరిస్తున్నారు. దాంతో ఆర్పిఎఫ్ సిబ్బంది నిందితులను పట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!