V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలి..
- బీసీ ప్రధానమంత్రిగా మోడీ ఉన్నారు, ఓబీసీలకు న్యాయం జరుగుతుందా లేదా ?..
- కేంద్ర ప్రభుత్వం ఎందుకు కుల గణన చేయడం లేదు..
- బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేయడం లేదా బీజేపీకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని కాంగ్రెస్ మాజీఎంపీ వి హనుమంతరావు అన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ బీసీలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ సీట్లలో ఏడాదికి 25 లక్షలు కట్టాలని చెప్తున్నారు.. మరి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏ విధంగా కడుతున్నారు? అని ప్రశ్నించారు. ఓబీసీలకు న్యాయం చేయాలని తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. సమాజంలో ఎవరి శాతం ఎంత అనేది చేయాలని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు.
Read also: Fire Accident: వారణాసి రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 200 బైక్స్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీ కుల గణన బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారని వీహెచ్ అన్నారు. తెలంగాణలో కుల గణన 85% పూర్తయిందన్నారు. బీసీ ప్రధానమంత్రిగా మోడీ ఉన్నారు, ఓబీసీలకు న్యాయం జరుగుతుందా లేదా ? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కుల గణన చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేయడం లేదా బీజేపీకి అని ప్రశ్నించారు. ఓట్లు వేసిన మాకు అన్యాయం జరుగుతుంటే నరేంద్ర మోడీ ఓ బీసీ గా ఉండి ఏమీ చేయడం లేదన్నారు.
Read also: TGPSC: టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా బుర్రా వెంకటేశం..
మణిపూర్ లో ప్రజలు చనిపోతున్న ప్రధాని మోడీకి వెళ్లాలని ఆలోచన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన బిల్లు పెడితే కాంగ్రెస్ దానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఓట్లు బీసీలవి రాజ్యం మీదంటే నడవదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టారని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు మేము ఏమి అడ్డుపడలేదని గుర్తుచేశారు. ఓబీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలన్నారు. మోడీని ఇప్పటివరకు మూడుసార్లు కలిశానని తెలిపారు.
Revanth Reddy Tweet: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!