Crime: రూ.300 కోట్లకు పైగా మోసం చేసి.. సాధువుగా మారిన నిందితుడు.. చివరికీ..
- మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసిన నిందితుడు
- రూ.300 కోట్లకు పైగా దండుకున్న వైనం
- సాధువుగా మారిన నిందితుడు
- ఛేదించి పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసి రూ.300 కోట్లకు పైగా దండుకున్న వ్యక్తిని మధుర నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సన్యాసి వేషంలో మధురలో తలదాచుకున్నాడు. దీనిపై సమాచారం ఇస్తూ.. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు నిందితుడు సన్యాసి వేషంలో ఇక్కడ తలదాచుకున్నాడని పోలీసులు తెలిపారు. జాతీయా మీడియా కథనం ప్రకారం.. బృందావన్, బీడ్ జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కృష్ణ బలరామ్ టెంపుల్ సమీపంలో బాబాన్ విశ్వనాథ్ షిండే పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. షిండే
READ MORE: Amit Shah: ఎంఎస్పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
దాదాపు రూ.300 కోట్ల విలువైన మోసానికి సంబంధించిన పలు కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. వందలాది మందిని మోసం చేసిన షిండే.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాధువు రూపంలో ఢిల్లీ, అసోం, నేపాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తలదాచుకుని జీవించాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ సింగ్ తెలిపారు. చివరికి బృందావనంలో దాక్కున్నట్లు దొరికిపోయాడని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్టు చేసి, మరుసటి రోజు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు కోర్టులో హాజరుపరిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన క్రైమ్ బ్రాంచ్ బృందం మధుర కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తరువాత అతన్ని అరెస్టు చేసింది.
READ MORE:Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
బీడ్ జిల్లా ఎస్ఎస్పీ అవినాష్ బర్గల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం షిండేను ఛేదించింది. ఈ బృందంలోని సభ్యుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ ముర్కుటే తెలిపిన వివరాల ప్రకారం.. షిండే తమ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసగించి, రాష్ట్ర సహకార బ్యాంకులోని నాలుగు శాఖల్లో తమ డబ్బును పెట్టుబడి పెట్టేలా చేశాడు. ఇలా చాలా మందిని మోసం చేసి రూ. 300లకు పైగా మోసానికి పాల్పడ్డాడు. నిందితులు చేసిన మొత్తం మోసంలో దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులు కూడా ఉన్నాయి. మోసం కేసులో నిందితులు 2,000 మందికి పైగా జీవితాలను నాశనం చేశాడు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!