Crime: రూ.300 కోట్లకు పైగా మోసం చేసి.. సాధువుగా మారిన నిందితుడు.. చివరికీ..
- మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసిన నిందితుడు
- రూ.300 కోట్లకు పైగా దండుకున్న వైనం
- సాధువుగా మారిన నిందితుడు
- ఛేదించి పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసి రూ.300 కోట్లకు పైగా దండుకున్న వ్యక్తిని మధుర నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సన్యాసి వేషంలో మధురలో తలదాచుకున్నాడు. దీనిపై సమాచారం ఇస్తూ.. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు నిందితుడు సన్యాసి వేషంలో ఇక్కడ తలదాచుకున్నాడని పోలీసులు తెలిపారు. జాతీయా మీడియా కథనం ప్రకారం.. బృందావన్, బీడ్ జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కృష్ణ బలరామ్ టెంపుల్ సమీపంలో బాబాన్ విశ్వనాథ్ షిండే పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. షిండే
READ MORE: Amit Shah: ఎంఎస్పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
దాదాపు రూ.300 కోట్ల విలువైన మోసానికి సంబంధించిన పలు కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. వందలాది మందిని మోసం చేసిన షిండే.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాధువు రూపంలో ఢిల్లీ, అసోం, నేపాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తలదాచుకుని జీవించాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ సింగ్ తెలిపారు. చివరికి బృందావనంలో దాక్కున్నట్లు దొరికిపోయాడని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్టు చేసి, మరుసటి రోజు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు కోర్టులో హాజరుపరిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన క్రైమ్ బ్రాంచ్ బృందం మధుర కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తరువాత అతన్ని అరెస్టు చేసింది.
READ MORE:Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
బీడ్ జిల్లా ఎస్ఎస్పీ అవినాష్ బర్గల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం షిండేను ఛేదించింది. ఈ బృందంలోని సభ్యుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ ముర్కుటే తెలిపిన వివరాల ప్రకారం.. షిండే తమ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసగించి, రాష్ట్ర సహకార బ్యాంకులోని నాలుగు శాఖల్లో తమ డబ్బును పెట్టుబడి పెట్టేలా చేశాడు. ఇలా చాలా మందిని మోసం చేసి రూ. 300లకు పైగా మోసానికి పాల్పడ్డాడు. నిందితులు చేసిన మొత్తం మోసంలో దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులు కూడా ఉన్నాయి. మోసం కేసులో నిందితులు 2,000 మందికి పైగా జీవితాలను నాశనం చేశాడు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!