Amit Shah: ఎంఎస్పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు
- రాహుల్ గాంధీ టార్గెట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు
- ఎంఎస్పి పూర్తి అర్థం ఏంటో తెలుసా..?- అమిత్ షా
- హర్యానాలో బీజేపీ ప్రభుత్వం 24 పంటలను..
- కనీస మద్దతు ధరకి కొనుగోలు చేస్తోంది- అమిత్ షా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ టార్గెట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఎస్పి యొక్క పూర్తి అర్థం ఏంటో తెలుసా..? అని ప్రశ్నించారు. హర్యానాలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం 24 పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి కొనుగోలు చేస్తోందని అమిత్ షా తెలిపారు. హర్యానాలోని రేవారిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా అవినీతి, రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్పై విరుచుకు పడ్డారు. రైతుల సమస్యపై కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఎంఎస్పి (కనీస మద్దతు ధర) పేరుతో ఓట్లు వేస్తారని రాహుల్కు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ‘బాబా’ చెప్పాయని అన్నారు. “రాహుల్ బాబా, మీకు MSP పూర్తి పేరు తెలుసా?” ఏది రబీ పంట.. ఏది ఖరీఫ్ పంట అని మీకు తెలుసా..? అంటూ కామెంట్స్ చేశారు.
Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
హర్యానాలోని బిజెపి ప్రభుత్వం 24 పంటలను ఎంఎస్పిపై కొనుగోలు చేస్తోందని షా అన్నారు. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇన్ని పంటలు కొనుగోలు చేస్తున్నారో.. హర్యానా కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో క్వింటాల్కు 1300 రూపాయలకే వరి కొనుగోలు చేశారని.. అయితే ఇప్పుడు 2300 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామన్నారు. కర్ణాటక, తెలంగాణలో ఎన్ని పంటలు ఎంఎస్పికి కొనుగోలు చేస్తున్నారని షా ప్రశ్నించారు. హర్యానాలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వస్తే.. తాము వరిని రూ. 3,100 (క్వింటాల్కు) కొనుగోలు చేస్తామని తెలిపారు.
CM Siddharamiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు..
కాంగ్రెస్ను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ అనే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను నెరవేర్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని అన్నారు. హర్యానాలో బీజేపీ ఏకరీతి అభివృద్ధిని తీసుకొచ్చిందని.. గత 10 ఏళ్లలో అవినీతి అంతమైందని షా తెలిపారు. హర్యానాలో సెప్టెంబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!