Uttam Kumar Reddy: నల్లగొండ, భువనగిరిలో ఆ పార్టీలు డిపాజిట్ కోల్పోతాయ్..
Uttam Kumar Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గా్ల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ కోల్పోతాయన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ దిశా, దశను మార్చబోతున్నాయని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థను కూడా బీజేపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తుందని ఆరోపించారు.
READ MORE: Ranjith Reddy: చేవెళ్ళ ప్రజలకు సంక్షేమం చేయడమే నా లక్ష్యం..
మోడీ మళ్ళీ ప్రధాని అయితే.. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీ కి లేదన్నారు. ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలుస్తుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో ఆదర్శ పాలన అందిస్తున్నామన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!
తాజావార్తలు
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
-
Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
-
Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
-
Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!