Students quarrel : కలకలం రేపిన ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mysore: చినుకు చినుకు కలిసి గాలి వానగ మారినట్టు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. కాలేజీకి వెళ్లి చదువుకుని ఉద్ధరిస్తారు అని కాలేజికి పంపిన తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిలింది. ఒకరికి కన్న కొడుకు శాశ్వతంగా దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. మరొకరికి కన్న కొడుకు హంతకుడిగా మారి వేదన పాలు చేసాడు. ఈ హృదయ విదారక ఘటన మైసూరులో చోటు చేసుకుంది.
Read also:India-China: భారత ఆటగాళ్లకు అనుమతివ్వని చైనా.. పర్యటన రద్దు చేసుకున్న అనురాగ్
Also Read
- YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
- Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
- Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
వివరాలలోకి వెళ్తే.. మహాదేవపురకు చెందిన కృష్ణ (17) మైసూరు నగరంలోని జేపీ నగర్ లోని కళాశాలలో పీయూసీ చదువుతున్నాడు. ఎప్పటి లానే కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ కి వెళ్ళాడు కృష్ణ. కాగా అక్కడ కృష్ణకి మరియు తనతోపాటు చదువుకుంటున్న మరో విద్యార్థికి మధ్య చిన్న గొడవ జరిగింది. ల్యాబ్ లో గొడవని ల్యాబ్ లోనే వదిలెయ్య లేదు ఇద్దరు విద్యార్థులు. కళాశాల ముగిశాక కళాశాల బయటకి వచ్చి మరల ఇద్దరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ గొంతు దగ్గర బలంగా దెబ్బ తాకడంతో క్కడికక్కడే కింద పడిపోయాడు . ఇది గమనించిన స్థానికులు కృష్ణని ఆసుపత్రికి తరలించారు. కాగా కృష్ణ చికిత్స పొందుతూ మరణించాడు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు పై దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- crime
- Mysore
- Students
- telugu news
తాజావార్తలు
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
-
Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
-
Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
-
Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!