Encounter: జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు
- దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్లో రెండు చోట్ల..
- ఉగ్రవాదులు - భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్.
- ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter: శనివారం (2 అక్టోబర్ 2024) దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్లో రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కోకర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఇది కాకుండా, అనంతనాగ్లోని కచ్వాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్ స్థలంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఖన్యార్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాంతో ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత భద్రతా బలగాలు కూడా ప్రతీకారం తీర్చుకోవడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్గా మారింది.
Also Read: IND vs NZ: స్వల్ప ఆధిక్యంలో టీమిండియా.. 263 ఆలౌట్
Also Read
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
శ్రీనగర్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని.. అయితే ఇప్పటి వరకు ఇరువైపులా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఇకపోతే, అంతకుముందు సోమవారం (28 అక్టోబర్ 2024) జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సైనిక వాహనంపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. దీని తరువాత, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. దీని కోసం అదనపు భద్రతా బలగాలను ఆ ప్రాంతానికి పంపారు. మరోవైపు గుల్మార్గ్ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు సైనికులు, ఇద్దరు స్థానిక పోర్టర్లు మరణించారు. ఈ దాడిలో గాయపడిన మరో సైనికుడు మరుసటి రోజు మరణించడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది.
తాజావార్తలు
-
Kangana Ranaut : సీక్రెట్గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!