Twin Brothers: కవల సోదరుల ‘కవల’ మార్కులు.. JEE మెయిన్స్ లో 100 పర్సంటైల్
- మహరూఫ్, మస్రూర్ అహ్మద్ ఖాన్ ట్విన్ బ్రదర్స్
- JEE మెయిన్స్ లో 100 పర్సంటైల్
- ఒడిశాలోని భువనేశ్వర్ నివాసితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కవల పిల్లల్లో పోలికలు ఒకే తీరుగా ఉంటాయి. తల్లిదండ్రులు తప్పా మిగతా వారు గుర్తు పట్టలేకపోతుంటారు. ట్విన్స్ పోలికల్లోనే కాదు దాదాపు టాలెంట్ లో కూడా ఒకేలా ఉంటుంటారు. ఇలాగే ఓ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ జేఈఈ మెయిన్స్ లో అద్భుతమైన ప్రతిభకనబర్చారు. కవల సోదరులు కవల మార్కులు సాధించారు. ఏకంగా 100 పర్సంటైల్ తో అదరగొట్టారు. ఈ సంవత్సరం, IITలు సహా దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష అయిన JEE మెయిన్ పరీక్ష అద్భుతమైన ఫలితాలను చూసింది. పన్నెండు మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు, వారిలో కవల సోదరులు కూడా ఉన్నారు.
Also Read:భద్రతకు ప్రాధాన్యం.. 5 Star Safety Rating కాంపాక్ట్ SUVలు లిస్ట్ ఇదిగో!
Also Read
- ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం... 2027 వరల్డ్ కప్లో అసలు ఏం జరగబోతోంది..?
- Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్పై భారత్ ఫైర్..
ఒడిశాలోని భువనేశ్వర్ నివాసితులు అయిన మహరూఫ్, మస్రూర్ అహ్మద్ ఖాన్ కలిసి బిఇ/బిటెక్ పరీక్ష రాసి ఒకే పర్సంటైల్ సాధించారు. ఈ కవల సోదరులు తమ తల్లితో కలిసి రాజస్థాన్లోని కోటాలో నివసిస్తున్నారు. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ వారి పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందని మహరూఫ్ అన్నారు. ఇప్పుడు, JEE అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణత సాధించి IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేయడమే తన లక్ష్యమని తెలిపాడు.
Also Read:YS Jagan: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన సైకోని ఈ ప్రభుత్వం పట్టుకోలేదు..
మొదటి నుండి, మేము కలిసి చదువుకున్నాము మరియు మా సందేహాలను కలిసి నివృత్తి చేసుకున్నాము. ఫలితాలు బాగా లేనప్పుడల్లా, మేము ఒకరినొకరు మోటివేట్ చేసుకున్నాము. ఇది ఆరోగ్యకరమైన పోటీకి, మెరుగైన పనితీరుకు దారితీసింది. మేము భువనేశ్వర్ నుండి వచ్చాము. నా తల్లి ప్రస్తుతం మాతో నివసిస్తోంది. ఆమె మాతో ఉండటానికి, మేము పరీక్షలకు సిద్ధం కావడానికి తన ఉద్యోగాన్ని వదిలివేసింది. ఇప్పుడు, నా లక్ష్యం JEE అడ్వాన్స్డ్ను క్రాక్ చేసి IIT బాంబే నుండి కంప్యూటర్ సైన్స్ను అభ్యసించడం. చివరికి, నేను IAS అధికారి కావాలని ప్లాన్ చేస్తున్నాను అని మహరూఫ్ అన్నారు. ఇంతలో, తాను, తన సోదరుడు ఎల్లప్పుడూ ఒకే సమయంలో చదువుకునేవారమని, ఇది ఒకరి నుండి ఒకరు చాలా నేర్చుకోవడానికి సహాయపడిందని మస్రూర్ అన్నారు.
తాజావార్తలు
-
ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్లో అసలు ఏం జరగబోతోంది..?
-
Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
-
Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
-
CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
-
India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్పై భారత్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!