IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
- ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..
- ఉత్తర్వులు జారీ చేసి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Tranfers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కలెకర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త కలెక్టర్లు వీళ్లే..
అంబేడ్కర్ కోనసీమ – రావిరాల మహేశ్కుమార్
కడప – లోతేటి శివశంకర్
పల్నాడు – అరుణ్బాబు
నెల్లూరు – ఒ.ఆనంద్
తిరుపతి – డి.వెంకటేశ్వర్
అన్నమయ్య – చామకుర్రి శ్రీధర్
శ్రీ సత్యసాయి- చేతన్
నంద్యాల – బి.రాజకుమారి
విశాఖపట్నం- హరేంద్ర ప్రసాద్
శ్రీకాకుళం – స్వప్నిల్ దినకర్
పార్వతీపురం మన్యం – శ్యామ్ప్రసాద్
అనకాపల్లి – కె.విజయ
Also Read
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!