Revanth Reddy : రాజకీయ క్రీడలో విలువైన ధాన్యం నీళ్లపాలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC President Revanth Reddy Made Comments On TRS and BJP Governments.
తెలంగాణలో గత వారం భారీ వర్షాలు కురియడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు నిండిపోవడంతో మత్తడి పోసి వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరింది. ఎగువన రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురియడంతో తెలంగాణలోని జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. అంతేకాకుండా..రాష్ట్రంలో రైతులు తీవ్ర పంటనష్టాన్ని చవిచూశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మిల్లుల వద్ద ధాన్యం బస్తాలు కుప్పలుగా పేర్చిపెట్టారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
అయితే ఈ భారీ వర్షాలకు ధాన్యం బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తింది. దీంతో టీఆర్ఎస్ నేతలు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం వల్ల ధాన్యం నష్టపోయామంటూ ఆరోపణలు గుపిస్తున్నారు. ఈ దీనిపై తాజాగా టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీజేపీ – టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో రూ.200 కోట్ల విలువైన ధాన్యం నీళ్లపాలైందని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఇవి మోడీ – కేసీఆర్ జేబులో డబ్బులు కాదని, తెలంగాణ ప్రజలు రక్తం, చెమట దారపోసి కట్టిన పన్నుల సొమ్ము అంటూ.. బాధ్యత లేదా రెండు ప్రభుత్వాలకి…!? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..