Revanth Reddy : రాజకీయ క్రీడలో విలువైన ధాన్యం నీళ్లపాలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC President Revanth Reddy Made Comments On TRS and BJP Governments.
తెలంగాణలో గత వారం భారీ వర్షాలు కురియడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు నిండిపోవడంతో మత్తడి పోసి వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరింది. ఎగువన రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురియడంతో తెలంగాణలోని జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. అంతేకాకుండా..రాష్ట్రంలో రైతులు తీవ్ర పంటనష్టాన్ని చవిచూశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మిల్లుల వద్ద ధాన్యం బస్తాలు కుప్పలుగా పేర్చిపెట్టారు.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
అయితే ఈ భారీ వర్షాలకు ధాన్యం బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తింది. దీంతో టీఆర్ఎస్ నేతలు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం వల్ల ధాన్యం నష్టపోయామంటూ ఆరోపణలు గుపిస్తున్నారు. ఈ దీనిపై తాజాగా టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీజేపీ – టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో రూ.200 కోట్ల విలువైన ధాన్యం నీళ్లపాలైందని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఇవి మోడీ – కేసీఆర్ జేబులో డబ్బులు కాదని, తెలంగాణ ప్రజలు రక్తం, చెమట దారపోసి కట్టిన పన్నుల సొమ్ము అంటూ.. బాధ్యత లేదా రెండు ప్రభుత్వాలకి…!? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!