Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tpcc Chief Rahul Gandhi Goes To Delhi

Revanth Reddy : భారత్‌ జోడో యాత్ర.. హస్తినకు టీపీసీసీ చీఫ్‌

Published Date :August 29, 2022 , 12:29 pm
By Gogikar Sai Krishna
Revanth Reddy : భారత్‌ జోడో యాత్ర.. హస్తినకు టీపీసీసీ చీఫ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని కీలక నేతలు వదిలి వెళ్తుండటంలో కాంగ్రెస్‌ కుర్చీ లుకలుకగా ఉంది. అయితే.. దేశవ్యాప్తంగా రోజు రోజుకూ బలోపేతమవుతున్న బీజేపీని ఢీ కొట్టాలంటే.. కాంగ్రెస్‌ కూడా అదేస్థాయిలో బలోపేతవడం అనివార్యం. అయితే.. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పేరిట పాదయాత్ర చేయనున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. ఈ కమ్రంలోనే తెలంగాణలో సైతం రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర చేయనున్నారు. అయితే.. నేడు ఈ పాదయాత్రపై సాయంత్రం ఏఐసీసీలో ఆఫీసులో సమావేశం నిర్వహించునున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.

 

భారత్‌ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో 13 రోజులు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అయితే.. పాదయాత్రను పటాన్‌ చెరు, మెదక్‌, సంగారెడ్డి మీదుగా కొనసాగించాలని రేవంత్‌ రెడ్డి ఈ సమావేశం కోరే ఆలోచనలో ఉన్నట్లు టీ కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా పాదయాత్రను మరో రెండు రోజులు పొడిగించాలని రాహుల్‌ను రేవంత్‌ రెడ్డి కోరనున్నారు. 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 326 కిలోమీటర్ల మేర రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • rahul gandhi
  • revanth reddy
  • telangana Congress
  • TPCC Chief

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Earthquake: ఇరాన్, లెబనాన్‌లో భూప్రకంపనలు.. కారణమిదేనా?

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • Bobbillanka Murder: బొబ్బిల్లంకలో జంట హత్యలు.. భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి

  • Kollywood : ఆ దర్శకుడు చేసినవీ రెండే సినిమాలు కానీ యూత్‌లో ఫుల్ క్రేజ్

  • China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్‌కు డ్రాగన్ మద్దతు

ట్రెండింగ్‌

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions