Throwback tollywood: ఒకే ఫ్రేములో టాలీవుడ్ లెజెండ్స్.. ఫొటో వెనుక స్టోరీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story behind Photo in Tollywood: ‘చిరంజీవి’ మెగాస్టార్ గా వరుస కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వెళ్తున్న సమయంలో ఆయనకు చిన్న అసంతృప్తి ఉండేది. ఎందుకో మూస పద్దతిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం ఆయనకు నచ్చలేదు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా చేయడానికి అందులో మూడు పాత్రలలో నటించేందుకు ప్లాన్ చేశారు చిరు. మొదటిసారి ‘చిరంజీవి’ మూడు గెటప్స్ లో కనిపిస్తున్నారు అనగానే ‘ముగ్గురు మొనగాళ్లు’ పై భారీ అంచనాలు క్రియేట్ అవడంతో 1994 వ సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించి కలెక్షన్స్ వర్షం కురిపించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్లుగా నగ్మా, రమ్యకృష్ణ, రోజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Pooja Hegde: ఎయిర్ పోర్టులో బుట్టబొమ్మ హాట్ ట్రీట్.. తట్టుకోగలమా?
Also Read
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే పక్కనే మరో షూట్ లో ఉన్న ఎన్టీఆర్, దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు, నిర్మాత రామానాయుడు, హీరో నాగార్జున కలిశారు. వారంతా ఒకే ఫ్రేములో ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. రంగనాథ్, శ్రీవిద్య దంపతులు తమ కుమారులు పృథ్వీ, (చిరంజీవి త్రిపాత్రాభినయంలతో ఒకరు)ఒక గ్రామంలో నివసిస్తుంటారు. ఒక కేసు విషయంలో రంగనాథ్ ను శరత్ సక్సేనా చంపేస్తాడు, . గర్భవతి అయిన శ్రీవిద్య పారిపోతూ ఆ సమయంలో పృథ్వీ నుంచి దూరమవుతుంది, గూండాల నుంచి తప్పించుకునే టప్పుడు తన కొడుకు చనిపోయాడు అని అనుకుంటుంది. ఒక ఆలయంలోకి వెళ్లి అక్కడ విక్రమ్, దత్తాత్రేయ అనే కవలలకు జన్మనిస్తుంది. సంతానం లేని పూజారి ఒక కొడుకుని దత్తత తీసుకుంటే శ్రీవిద్య పెంచిన విక్రమ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవుతాడు. దత్తాత్రేయ డ్యాన్స్ టీచర్ అవుతాడు, అయితే ఈ ముగ్గురు సోదరులు ఒకరినొకరు, తల్లిని ఎలా కలిశారు, తమ తండ్రి చావుకు ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అనేది మిగతా కథ.
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!