Tirumala Vykunta Dwara Darshan: టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ .. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఏడాది చివరకు రావడం, సెలవులు కూడా కలిసి రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇదిలా ఉంటే.. జనవరి 1వ తేదిన ఆఫ్ లైన్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీచేయనుంది టీటీడీ. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా టోకెన్లు జారీ చేస్తోంది.
టోకెన్లు జారీచేసే కేంద్రాలివే!
Also Read
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
1.భూదేవి కాంప్లెక్స్
2.రామచంద్ర పుష్కరిణి
3.జీవకోన జేడ్పి హైస్కూల్
4.తుడా ఇందిరా మైదానం
5.విష్ణు నివాసం
6.శ్రీనివాసం
7.గోవిందరాజ సత్రాలు
8.బైరాగిపట్టేడ జడ్పి హైస్కూల్
9.శేషాద్రినగర్ జడ్పి హైస్కూల్…ఈ కేంద్రాలు ద్వారా టోకెన్లు జారీచేస్తామని టీటీడీ తెలిపింది. రోజుకి 50 వేల చోప్పున….జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు సంబంధించిన 5 లక్షల టోకెన్లు జారీచేస్తామని, భక్తులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
మరోవైపు 16 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 70,373 మంది భక్తులు….తలనీలాలు సమర్పించిన 32,954 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లుగా టీటీడీ తెలిపింది. రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు… ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాదన సేవను రద్దు చేసింది టీటీడీ… ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడీ..రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.
Read Also: Droupadi Murmu: తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతిముర్ము పర్యటన.. స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!