Jammu Kashmir: చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల హతం..
- జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు యత్నం
- కాల్పులు జరిపిన సైన్యం
- ముగ్గురు ఉగ్రవాదుల హతం
- గురువారం కూడా రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం
- భగ్నం చేసిన సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సమయంలో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. చొరబాటుదారుల బృందాన్ని ఆపడానికి సైన్యం ప్రయత్నించింది. ఆ తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయి. చొరబాటుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజామున కూడా జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. అనుమానిత ఉగ్రవాదుల బృందం భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. సైన్యం అడ్డుకోవడంతో తిరిగి వెనుకకు పారిపోయారు.
READ MORE:Popcorn : పాప్కార్న్ను తెగ లాగిచేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
కాగా.. సోమవారం కతువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై గ్రెనేడ్తో దాడి చేశారు. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. దీని తర్వాత సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కూడా జరిగాయి. దాడి తర్వాత, సైనిక వాహనం యొక్క చిత్రం కూడా స్పాట్ నుంచి బయటకు వచ్చింది. దాడి తర్వాత.. లోయలో సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. కొండపై దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారని, ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ కూడా విసిరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా లోయలో అలజడి పెరిగింది. ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయనే వార్తలు వరుసగా వస్తున్నాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!