Jammu Kashmir: చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల హతం..
- జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు యత్నం
- కాల్పులు జరిపిన సైన్యం
- ముగ్గురు ఉగ్రవాదుల హతం
- గురువారం కూడా రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం
- భగ్నం చేసిన సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సమయంలో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. చొరబాటుదారుల బృందాన్ని ఆపడానికి సైన్యం ప్రయత్నించింది. ఆ తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయి. చొరబాటుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజామున కూడా జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. అనుమానిత ఉగ్రవాదుల బృందం భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. సైన్యం అడ్డుకోవడంతో తిరిగి వెనుకకు పారిపోయారు.
READ MORE:Popcorn : పాప్కార్న్ను తెగ లాగిచేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
Also Read
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
కాగా.. సోమవారం కతువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై గ్రెనేడ్తో దాడి చేశారు. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. దీని తర్వాత సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కూడా జరిగాయి. దాడి తర్వాత, సైనిక వాహనం యొక్క చిత్రం కూడా స్పాట్ నుంచి బయటకు వచ్చింది. దాడి తర్వాత.. లోయలో సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. కొండపై దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారని, ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ కూడా విసిరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా లోయలో అలజడి పెరిగింది. ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయనే వార్తలు వరుసగా వస్తున్నాయి.
తాజావార్తలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!