Assam Flood: అస్సాంలో ప్రజల పరిస్థతి దయనీయం..నిరాశ్రయులైన వంద కుటుంబాలు
- గత నెల రోజులుగా అసోంలో తీవ్ర వరదలు
- మౌలిక సదుపాయాలు.. నివాసాలు కోల్పోయిన పదుల సంఖ్యలో కుటుంబాలు
- నాశనమైన పంటలు.. రోడ్లు
- ప్రభుత్వం ఆదుకోవాలని నిరాశ్రయ కుటుంబాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల రోజులుగా అసోంలో తీవ్ర వరదల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ప్రజల మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. పంటలు నాశసమయ్యాయి. పశువులు కూడా భారీగా చనిపోయాయి. వరదల కారణంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో ఓ కుటుంబం పరిస్థతి ఇలా ఉంది. అస్సాం రాష్ట్రానికి చెందిన జుబ్బర్ అలీ (39) తన ఇద్దరు కుమార్తెలు, భార్య, అనారోగ్యంతో ఉన్న తల్లితో సహా అస్సాంలోని బార్పేట జిల్లాలో నివసిస్తున్నారు. వరదలు, నది కోత కారణంగా వారి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం వారు నది కట్టపై ఆశ్రయం పొందుతున్నారు.
READ MORE: Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
నెల రోజుల క్రితమే జుబ్బార్, అతని కుటుంబం శాశ్వత ఇంట్లో నివసించారు. అయితే.. అతని ఇల్లు బ్రహ్మపుత్ర నది తెగి.. వరద నీరు అతడి కుటుంబాన్ని నిరాశ్రయులను చేసింది. వారి ఇళ్లు మునిగి పోయాక వాళ్లు ఓ గ్రామస్థుని ఇంట్లో తలదాచుకున్నారు. కానీ ఆ వరద నీరు ఆ ఇంటిని కూడా ముంచేసింది. దీంతో ఆ ఇరు కుటుంబాలు ఇప్పుడు బార్పేట జిల్లాలోని చెంగా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రౌమారి పత్తర్ ప్రాంతంలో కట్టపై తాత్కాలిక టెంట్ వేసుకుని నివసిస్తున్నారు. 1-2 నెలల్లోనే సుమారు 100 కుటుంబాలు కోతకు గురై ఇళ్లు కోల్పోయాయని, ప్రస్తుతం సహాయక శిబిరాల్లో లేదా ఇతర సురక్షిత ప్రదేశాల్లో నివసిస్తున్నారని జుబ్బర్ అలీ తెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..