Agniveer: అగ్నివీర్ సైనికులకు కేంద్రం త్వరలో భారీ కానుక..!
- అగ్నివీర్ సైనికులకు కేంద్రం త్వరలో భారీ కానుక..!
- 4 సంవత్సరాల వ్యవధి తర్వాత.. సైన్యంలో అగ్నివీరులను కొనసాగించే పరిమితిని పెంపు
- ప్రస్తుతం అగ్నివీర్లో పని చేస్తున్న 25 శాతం మంది
- అధికారికంగా వెల్లడి కాని ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్న అగ్నివీర్కు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ కానుక ఇవ్వనుంది. 4 సంవత్సరాల వ్యవధి తర్వాత.. సైన్యంలో అగ్నివీరులను కొనసాగించే పరిమితిని పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం.. అగ్నివీర్లో 25 శాతం మంది పని చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెల్లడి కాలేదు. అంతే కాకుండా.. అగ్నిపథ్ పథకంలో చాలా మార్పులు ఉండవచ్చు.
Read Also: Budameru : విజయవాడను బుడమేరు వాగు ముంచడానికి కారణం ఇదే..!
Also Read
- Iran-US: ‘హార్ముజ్ను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
- Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
- Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
అగ్నిపథ్ పథకంలో ప్రభుత్వం కొన్ని మార్పులను యోచిస్తోందని రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఓ మీడియా నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా మరికొంతమంది అగ్నివీర్లని సైన్యంలో కొనసాగించనున్నారు. వారి జీతంలో కూడా మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతానికి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పథకాల ప్రయోజనాలు, వ్యవస్థను మెరుగుపరచడానికి మార్పులు చేయవచ్చని చెబుతున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులను ఉటంకిస్తూ.. అగ్నివీర్ను సేవలో కొనసాగించడానికి పరిమితిని పెంచడానికి చర్చలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో.. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన మరింత మంది అగ్నివీర్ సైన్యంలో కొనసాగుతారు.
Read Also: AP Weather : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
గ్రౌండ్ ఫైటింగ్ బలాన్ని కొనసాగించడానికి నాలుగో వంతు సంఖ్యను నిలుపుకోవడం చాలా తక్కువ అని ఒక మూలం తెలిపింది. ‘నాలుగేళ్ల తర్వాత సర్వీస్లో కొనసాగించాల్సిన అగ్నివీరుల సంఖ్యను 50 శాతానికి పెంచాలని ఆర్మీ సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ఆర్మీ తన సిఫార్సులను సమర్పించినట్లు సమాచారం. దీనికి సంబంధించి అంతర్గత సర్వే కూడా జరిగింది. అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చని రక్షణ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అగ్నిపథ్ పథకం
ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద.. నాలుగు సంవత్సరాల పాటు మూడు సైనిక సేవల్లో (నీరు, భూమి, గాలి) అగ్నివీర్లను నియమించారు. ఒక సంవత్సరంలో మొత్తం నియమించబడిన అగ్నివీర్లలో 25 శాతం మందికి శాశ్వత కమిషన్ లభించింది.
తాజావార్తలు
-
Iran-US: ‘హార్ముజ్ను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
-
BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
-
Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
-
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!