Terrorists: గోల్డెన్ టెంపుల్ రైలులో ఉగ్రవాదులు కలకలం.. అలర్ట్ అయిన పోలీసులు..!
బుధవారం ఉదయం బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మరువక ముందే.. మళ్లీ ఉగ్రవాదుల అలజడి మొదలైంది. ముంబై నుంచి అమృత్సర్ వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
Sangareddy Crime: చెల్లిని ప్రేమిస్తున్నాడని.. యువకుడి దారుణ హత్య
Also Read
ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. మధుర రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. రైలు ప్లాట్ఫారమ్కు చేరుకోగానే.. పోలీసు బలగాలు వెంటనే ప్రతీ బోగీని క్షుణ్ణంగా వెతికారు. ఉగ్రవాదుల జాడ కోసం 10 నిమిషాల పాటు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదేమీ లేక రైలును తిరిగి అక్కడి నుంచి పంపించారు. వారిని ఎలాగైనా పట్టుకోవాలని.. అదే రైలులో GRP మరియు RPF బృందం కూడా వెళ్తున్నారు. ఉగ్రవాదుల కోసం పోలీసు బలగాలు ఆ రైలులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రతీ రైల్వే స్టేషన్లో డాగ్ స్క్వాడ్, బీడీఎస్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో