Governor Jishnu Dev Varma: “మైల్స్ ఆఫ్ స్మైల్స్” మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
- "మైల్స్ ఆఫ్ స్మైల్స్" మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
- ప్రముఖ డాక్టర్ ఎంఎస్ గౌడ్ రచించిన పుస్తకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Jishnu Dev Varma: నేడు ఉదయం10.30 గంటలకు రాజ్భవన్ దర్బార్ హాల్లో డాక్టర్ ఎం.ఎస్.గౌడ్ రచించిన “మైల్స్ ఆఫ్ స్మైల్స్” మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆవిష్కరించారు. డాక్టర్ ఎంఎస్ గౌడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లకు డెంటల్ సర్జన్, ఇండియన్ ప్రోస్టోడోంటిక్ సొసైటీ మాజీ అధ్యక్షుడు. డాక్టర్ ఎం.ఎస్. గౌడ్ ఒక విశిష్టమైన దంత నిపుణులుగా ఉన్నారు. 2013లో ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ (IBC), కేంబ్రిడ్జ్ ద్వారా ప్రపంచంలోని టాప్ 100 హెల్త్ ప్రొఫెషనల్స్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కాస్మెటిక్ డెంటిస్ట్రీ, డెంటల్ లేజర్స్, డెంటల్ ఇంప్లాంట్లను పరిచయం చేశారు. దంత సంరక్షణలో విప్లవాత్మక మార్పులను కొనసాగిస్తున్నారు.
Read Also: Ponguleti Srinivas Reddy : టెక్స్టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగపడుతుంది..
Also Read
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
నోటి ఆరోగ్యం, దంత సమస్యలు, చికిత్సా విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డాక్టర్ ఎంఎస్ గౌడ్ ఐదు వేర్వేరు భాషల్లో ఎనిమిది పుస్తకాలను ప్రచురించారు. తెలుగులో ఆయన మొదటి పుస్తకం, ‘మీ చిరునవ్వును సరిదిద్దుకోండి (1997)’.. దంత ఆరోగ్యాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఒక సంచలనాత్మక ప్రయత్నం. అప్పటి నుంచి ఆయన హిందీ, ఉర్దూ, తమిళం, ఆంగ్లంలో ఇలాంటి రచనలను రచించారు. ఆధునిక దంతవైద్యం గురించి అవగాహన పెంచుకోవడంలో తన నిబద్ధతను మరింత పెంచుకున్నారు.
ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తాజా పుస్తకం “మైల్స్ ఆఫ్ స్మైల్స్” ఆధునిక దంత సంరక్షణ, సాంకేతికతల ద్వారా తరతరాలుగా చిరునవ్వులు చిందించాలనే ఆయన ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. 1984లో కాస్మెటిక్ డెంటిస్ట్రీని ప్రవేశపెట్టడం నుంచి 1990లో డెంటల్ లేజర్ల వినియోగాన్ని, 1998లో డెంటల్ ఇంప్లాంట్లు, 2015లో క్లియర్ అలైన్నర్లను ఉపయోగించడం వరకు.. డాక్టర్ ఎంఎస్ గౌడ్ ఆవిష్కరణలు ఈ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. పుప్పాలగూడలో ఇటీవల ప్రారంభించిన హైటెక్ సదుపాయం ఈ నిబద్ధతను నొక్కి చెబుతుంది.
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!