Telangana CS Shanti Kumari: కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CS Shanti Kumari: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ సీఎస్ శాంతికుమారి దర్శించుకున్నారు. పంచహారతుల దర్శనానికి ఆమె హాజరయ్యారు. కనకదుర్గమ్మను పంచాహారతుల దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని వేదపండితులు అందించారు.
Also Read: PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
అమ్మవారి సహస్రదీపాలంకరణ సేవలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా సహస్ర దీపాలకు తెలంగాణ సీఎస్ పూజలు చేశారు. ఇంద్రకీలాద్రి దర్శనం అనంతరం హైదరాబాద్కు రోడ్డు మార్గంలో బయలుదేరారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం