Corona Updates : తెలంగాణలో కరోనా విజృంభణ.. వెయ్యికి చేరువలో కొత్త కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా పెరుగతూ వస్తోంది. అయితే.. కరోనాతోనే సతమతమవుతున్న ప్రజలపై మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ దాడి చేసేందుకు కాచుకొని కూర్చుంది. అయితే తాజాగా తెలంగాణలో 40,593 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 923 మందికి కరోనా సోకినట్లు నిర్థారణైంది. అంతేకాకుండా.. గడిచిన 24 గంటల్లో 739 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అయితే ఇప్పటి వరకు మొత్తం 8,18,290 మందికి కరోనా సోకగా.. 8,09,009 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4111 మంది కరోనాతో మృతి చెందారు. అయితే.. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 366, రంగారెడ్డిలో 79, మేడ్చల్ మల్కాజ్గిరిలో 59, నల్గొండలో 51, పెద్దపల్లిలో 34, మంచిర్యాలలో 30, నిజామాబాద్లో 28, యాదాద్రి భువనగిరిలో 24, హనుమకొండలో 22, కరీంనగర్లో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!