Palakurthi Thikka Reddy: శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనడం సంతోషంగా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పెద్దకడబూరు మండలం పరిధిలోని కంబదహాళ్ గ్రామంలో ఇవాళ శ్రీశ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.. ఈ సందర్భంగా వాల్మీకి సోదరులు, గ్రామ ప్రజలు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది.

Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
ఈ సందర్భంగా మంత్రాలయం ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వాల్మీకి మహర్షి శ్రీరాముని చరిత్ర రాసి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు అని తెలిపారు. శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది.. శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి చరిత్రలో నిలిచాడు అని ఆయన పేర్కొన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో శ్రీ వాల్మీకి మహర్షిలతో పాటు రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, పెద్దకడుబురు మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న, రాష్ట్ర బీసీ సాధికార మెంబర్ కురువ మల్లికార్జున, ఆర్టీఎస్ నియోజకవర్గం అధ్యక్షులు చిన్నకడుబురు దశరథ రాముడు, పెద్దకడుబురు మబ్బు ఆంజనేయులు, కమ్మలదిన్నె శ్రీను, నరసప్ప, మల్దకల్లు, కలిగిరి మల్దకల్లు, కోతి వెంకటేష్, వెంకటేష్ మురళి, శేఖర్, హనుమన్న, రంగన్న, ఐటీడీపీ సభ్యులు కురువ కృష్ణ, దిద్ది నగేష్, వగరురు లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు
-
Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
-
CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
-
IPL 2026-BCCI: ఐపీఎల్లో సంచలనం.. క్రికెటర్ గర్ల్ఫ్రెండ్పై అనుమానాలు.. సమాచార లీక్పై బీసీసీఐ సీరియస్!
-
Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
-
Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..