Tata Punch EV: టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ బుకింగ్స్ షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రముఖ ఆటో కంపెనీ టాటా మోటార్స్ దాని ప్రముఖ కారు టాటా పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ను విడుదల చేసింది. దీని బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సరికొత్త ఫీచర్లతో కూడిన ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జింగ్పై 600 కిలో మీటర్ల రేంజ్ను అందిస్తుంది.
Read Also: Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే.. కానీ కుదరలేదు!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అయితే, టాటా పంచ్ లాంచ్తో పాటు, కంపెనీ టాటా పంచ్ ఈవీ బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. కంపెనీ ప్రారంభించిన సైట్ acti.ev ద్వారా కస్టమర్లు టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. అయితే, 21 వేల టోకెన్ మనీ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు అని పేర్కొనింది. ఈ టోకెన్ డబ్బు కారు డెలివరీ సమయంలో కారు ధరకు జగ చేయబడుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం, టాటా పంచ్ ఈవీ ధర గురించి కంపెనీ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.
Read Also: Supreme Court : నేతాజీ అమరుడు.. కోర్టు తీర్పు ద్వారా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఎస్సీ
ఇక, ఈ ఎలక్ట్రిక్ కారు (టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్) వివిధ బ్యాటరీ ప్యాక్లతో అనేక మోడల్లలో వచ్చే అవకాశం ఉంది. దీని పరిధి 300 నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టాటా కంపెనీ తెలిపిన వివకాల ప్రకారం.. acti.ev AC ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7.2kW నుంచి 11kW ఆన్బోర్డ్ ఛార్జర్తో పాటు 150 kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇది 10 నిమిషాల్లో 100 కిలో మీటర్ల వేగంతో వేళ్తుంది. టాటా మోటార్స్ గురుగ్రామ్లో రెండు ఈవీ- ప్రత్యేకమైన షోరూమ్లను తెరిచిన కొద్ది రోజుల తర్వాత పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ ఆవిష్కరించబడింది. దేశీయ వాహన తయారీ సంస్థ రాబోయే 12 నుంచి 18 నెలల్లో ప్రధాన, ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్త ఈవీ షోరూమ్లను ప్రారంభించాలని యోచిస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!