Tariff Impact iphone Price: ట్రంప్ 50 శాతం టారిఫ్.. ఐఫోన్లు మరింత కాస్ల్టీగా మారుతాయా?.. భారత్ లో ప్రభావం ఎంత?
- ట్రంప్ 50 శాతం టారిఫ్
- ఐఫోన్లు మరింత కాస్ల్టీగా మారుతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన 25% సుంకాన్ని 50% కి పెంచిన విషయం తెలిసిందే. 21 రోజుల తర్వాత దీనిని అమలు చేయవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో తయారయ్యే ఐఫోన్ల ధరపై ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది? అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని టిమ్ కుక్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50% సుంకంతో అమెరికాలో ఐఫోన్ చాలా ఖరీదైనదిగా మారుతుందా అనే ప్రశ్న తలెత్తవచ్చు?. భారత్ లో ఐఫోన్ ధరపై ఏదైనా ప్రభావం ఉంటుందా? అని చర్చ మొదలైంది.
Also Read:ACB Trap: ఏసీబీ చరిత్రలోనే తొలిసారి..! రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈఎన్సీ..
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
అమెరికా భారతదేశంపై 50% సుంకం విధించబోతున్నప్పటికీ, అమెరికాలో ఐఫోన్ ధర పెరగదని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, ఆపిల్ ఇప్పటికే దీనికి ఏర్పాట్లు చేసింది. నివేదికల ప్రకారం, ఆపిల్ మెయిన్ ప్రొడక్ట్స్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్లను సుంకం నుంచి మినహాయించారు. భారతదేశంపై సుంకం వార్తలు వస్తున్నప్పుడు, టిమ్ కుక్ వైట్ హౌస్లో కనిపించారని. ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసి అమెరికాలో ఆపిల్ తయారీ పెట్టుబడిని 100 బిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు. ఇది ఇప్పటికే 500 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.
Also Read:Manchu Lakshmi : మంచు లక్ష్మీ యాసపై బన్నీ కూతురు సెటైర్లు..
నివేదికల నుండి వస్తున్న సమాచారం ప్రకారం, ఆపిల్ ఉత్పత్తులకు ప్రత్యేక సుంకం ప్రకటించవచ్చు. దీని అర్థం ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు లేదా మాక్ బుక్ ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన సుంకం పరిధిలోకి రావు. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తత మధ్య, ఆపిల్ భారతదేశంలో తన ఐఫోన్ల తయారీని పెంచుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇప్పటికే ప్రకటించారు.
Also Read:Manchu Lakshmi : మంచు లక్ష్మీ యాసపై బన్నీ కూతురు సెటైర్లు..
ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకం భారతదేశంలో ఐఫోన్లను ఖరీదైనవిగా చేయదు. అమెరికా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఈ సుంకం విధిస్తారు. కానీ, ఇప్పుడు భారతదేశంలో ఐఫోన్లు తయారవుతున్నాయి. దానిపై విధించిన సుంకం ఎటువంటి ప్రభావాన్ని చూపదు కాబట్టి, భారతదేశంలో ఐఫోన్ ధర అలాగే ఉంటుంది.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!