Governor Rabindranarayana: ‘రామున్ని ఉత్తర భారతదేశానికి పరిమితం చేసేందుకు యత్నిస్తున్నారు.’
- తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ ఆరోపణ
- రాముడిని ఉత్తర భారత ఆరాధ్యదైవంగా చూపించేందుకు ప్రత్యేక కథనం
- దీని ఫలితంగానే యువత సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతుందన్న గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి పెద్ద ఆరోపణ చేశారు. రాముడిని ఉత్తర భారత ఆరాధ్యదైవంగా చూపించేందుకు ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తున్నారని.. దీని ఫలితంగానే యువత సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతున్నదని అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారు ఇప్పుడు సైలెంట్గా మారారన్నారు. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. గతంలో సనాతన ధర్మాన్ని వైరస్, డెంగ్యూ, మలేరియా పేర్లతో పిలిచారని గుర్తు చేశారు.
READ MORE: Tax Free Income: ఈ ఆదాయాలపై ఎటువంటి పన్ను ఉండదని తెలుసా..?
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
గవర్నర్ రవి ఏం చెప్పారు?
రాముడు ఉత్తర భారత దేవుడని, ఆయన ఇక్కడి (తమిళనాడు)కి చెందినవాడు కాదని కథనం సృష్టించారన్నారు. తమిళనాడు ప్రజలకు రాముడు తెలియదన్నారు. “శ్రీరాముడు ప్రతిచోటా ఉన్నాడు. తమిళనాడులో ఆయన పాదముద్రలు లేని ప్రదేశం లేదు. తమిళనాడు ప్రజలతో సహా ప్రతి వ్యక్తి హృదయాలలో, మనస్సులో ఆయన నివసిస్తున్నారు. కొందరి వల్ల యువత మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోతున్నారు. ఈ పరిస్థితి సామాజిక ఇంజనీరింగ్, సాంస్కృతిక మారణహోమం ద్వారా ప్రత్యేక గుర్తింపును సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. దేశం మరియు గతం నుంచి మనల్ని ఏమీ ఉంచకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది. సనాతన ధర్మంపై ప్రజలు దాడి చేయడం ప్రారంభించారు. దానికి వైరస్, డెంగ్యూ, మలేరియా అని పేర్లు పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.” అని ఆయన తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!