Governor Rabindranarayana: ‘రామున్ని ఉత్తర భారతదేశానికి పరిమితం చేసేందుకు యత్నిస్తున్నారు.’
- తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ ఆరోపణ
- రాముడిని ఉత్తర భారత ఆరాధ్యదైవంగా చూపించేందుకు ప్రత్యేక కథనం
- దీని ఫలితంగానే యువత సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతుందన్న గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి పెద్ద ఆరోపణ చేశారు. రాముడిని ఉత్తర భారత ఆరాధ్యదైవంగా చూపించేందుకు ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తున్నారని.. దీని ఫలితంగానే యువత సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతున్నదని అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారు ఇప్పుడు సైలెంట్గా మారారన్నారు. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. గతంలో సనాతన ధర్మాన్ని వైరస్, డెంగ్యూ, మలేరియా పేర్లతో పిలిచారని గుర్తు చేశారు.
READ MORE: Tax Free Income: ఈ ఆదాయాలపై ఎటువంటి పన్ను ఉండదని తెలుసా..?
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
గవర్నర్ రవి ఏం చెప్పారు?
రాముడు ఉత్తర భారత దేవుడని, ఆయన ఇక్కడి (తమిళనాడు)కి చెందినవాడు కాదని కథనం సృష్టించారన్నారు. తమిళనాడు ప్రజలకు రాముడు తెలియదన్నారు. “శ్రీరాముడు ప్రతిచోటా ఉన్నాడు. తమిళనాడులో ఆయన పాదముద్రలు లేని ప్రదేశం లేదు. తమిళనాడు ప్రజలతో సహా ప్రతి వ్యక్తి హృదయాలలో, మనస్సులో ఆయన నివసిస్తున్నారు. కొందరి వల్ల యువత మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోతున్నారు. ఈ పరిస్థితి సామాజిక ఇంజనీరింగ్, సాంస్కృతిక మారణహోమం ద్వారా ప్రత్యేక గుర్తింపును సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. దేశం మరియు గతం నుంచి మనల్ని ఏమీ ఉంచకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది. సనాతన ధర్మంపై ప్రజలు దాడి చేయడం ప్రారంభించారు. దానికి వైరస్, డెంగ్యూ, మలేరియా అని పేర్లు పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.” అని ఆయన తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!